Turkey earthquakes: రెండు సార్లు మళ్లీ తుర్కియేలో భూమి కంపించింది. దీంతో కొన్ని బిల్డింగ్లు కూలాయి. శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారు. హటాయ్ ప్రావిన్సులో ఆస్పత్రుల నుంచి పేషెంట్లను సురక్షిత ప్రాంతాలకు త�
తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాల్లో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటింది. భారీ భూకంపం ధాటికి భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. దీంతో శిథిలాలను తొలగిస్తున్నకొద్ది పెద్దసంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి.
గత ఏడాది పాకిస్థాన్లో వరదలు సంభవించినప్పుడు తుర్కియే పంపిన సహాయ సామాగ్రిని తాజాగా భూకంప సాయంగా తిరిగి ఆ దేశానికి పాక్ పంపింది. పాకిస్థాన్కు చెందిన ఒక మీడియా జర్నలిస్ట్ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్ట�
తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. రెండు దేశాల భూభాగాల్లో కలిపి మొత్తం 45వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఒమన్లో ఘనంగా నిర్వహించారు. ఒమన్ రాజధాని మస్కట్లో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఒమన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్రెడ్డితోపాటు పార్టీ నాయకులు, సీ�
పదిరోజుల క్రితం ప్రకృతి సృష్టించిన తీవ్ర నష్టం నుంచి ఇంకా కోలుకోని సిరియాలో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం రాత్రి 10.47 గంటలకు ఇడ్లిబ్ ప్రావిన్స్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.4గా నమోదయిందని సిరియా జా�
ఫిలిప్పీన్స్లో (Philippines) భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక కాలమానం ప్రకారం 2 గంటల �
తుర్కియే, సిరియా సరిహద్దుల్లో భూకంపం సంభవించి పది రోజులు కావొస్తున్నాశిథిలాల కింద నుంచి ఇంకా కొంతమంది సజీవంగా బయటపడుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా తుర్కియేలోని కహరామనమారస్ (Kahramanmaras) ప్రాంతంల
తుర్కియే-సిరియా దేశాల్లో మరణమృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 37వేల మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
Turkey building developers: టర్కీలో వేల సంఖ్యలో భవనాలు కూలిన విషయం తెలిసిందే. అయితే కొందరు బిల్డింగ్ డెవలపర్లను ఆ దేశం అరెస్టు చేసింది. రియల్ వ్యాపారం పేరుతో నాణ్యత లేని బిల్డింగ్లు కట్టినట్లు ఆరోపణలు �
వారం రోజులక్రితం భారీభూకంపం తుర్కియే, సిరియాలను కోలుకోలేని దెబ్బతీసింది. భూకంపం దెబ్బకు వేల సంఖ్యలో భవనాలు నేలమట్టయ్యాయి. సహాయకచర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
తుర్కియే భూకంప ప్రభావిత ప్రాంతాలను అక్కడి ప్రజలు వీడుతున్నారు. వేలాది మంది బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ విమానయాన సంస్థలు ఉచిత టికెట్లు ఆఫర్ చేస్తున్నాయి.
వ్యాపారవేత్త విజయ్ కుమార్ బిజినెస్ టూర్ కోసం ఇటీవల తుర్కియే వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం వల్ల ఆయన బస చేసిన ఓ హోటల్ కూడా కూలిపోయింది.
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియా దేశాల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం భూకంప మృతుల సంఖ్య 23వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.