భూకంపం ముందు, తర్వాత ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా రిలీజ్ అయ్యాయి. అక్కడ బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు ఈ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కని
తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య గంటగంటకు అధికమవుతున్నది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15 వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.
తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలు.. శవాల కుప్పలే కనిపిస్తున్నాయి. భూకంపం ధాటికి రెండు దేశాల్లో బుధవారం నాటికి మరణించిన వారి సంఖ్య 11 వేలు దాటింద
తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 9,500కి చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల�
తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రకృతి విలయంలో ఇప్పటి వరకు 8,300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 435 సార్లు భూమి తీవ్రంగా కంపించినట్లు తుర
టర్కీ, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 8 వేల మందికిపైగా మరణించారు. శిథిలాలను తొలగిస్తుండటంతో భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి.
రెస్క్యూ, వైద్య సిబ్బందితో పాటు రిలీఫ్ మెటీరియల్తో కూడిన ఇండియ్ ఎయిర్ఫోర్స్కు చెందిన సీ-17 గ్లోబ్మాస్టర్ విమానాలు సిరియాకు చేరుకున్నాయి. మంగళవారం బయల్దేరిన విమానాల్లో రిలీఫ్ మెటీరియల్, వైద్య, ర
తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు రెండు దేశాల్లో దాదాపు 6,200 మంది మరణించినట్టు అధికారిక,
తుర్కియే, సిరియాలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తాజాగా అక్కడ మృతుల సంఖ్య ఐదువేలు దాటినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Turkey Earthquake | వరుస భూకంపంతో అతాలకుతలమైన టుర్కియేలో రెస్క్యూ ఆపరేషన్ కోసం భారత్కు చెందిన తొలి NDRF టీమ్ ఇవాళ ఉదయం అక్కడికి చేరుకుంది. టీమ్లో మొత్తం 47 మంది రక్షణ సిబ్బంది, ముగ్గురు సీనియర్ అధికారులు ఉన్నారు.
Turkey earthquake: తర్కియే, సిరియా భూకంప మృతుల సంఖ్య 4900కు చేరుకున్నది. వేల భవనాల శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. భారత్ నుంచి సహాయక బృందాలు తర్కియే వెళ్లాయి.
గడిచిన 20 ఏండ్లలో అత్యధికంగా ప్రాణ నష్టం, ప్రకృతి వినాశనం సృష్టించిన భూకంపాల్లో తుర్కియే ఒకటని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఇరవై ఏండ్లలో భారీ వినాశనానికి కారణమైన ఐదు భూకంపాల వివరాలు మీకోసం..
Turkey Earthquake: తుర్కియే భూకంపంలో మరణించిన వారి సంఖ్య నాలుగు వేలు దాటింది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తుర్కియే, సిరియాలో ప్రకృతి విలయం సృష్టించింది. గంటల వ్యవధిలో సంభవించిన మూడు వరుస భూకంపాలతో రెండు దేశాలూ చిగురుటాకులా వణికిపోయాయి. భారీస్థాయిలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది.