కృష్ణా, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు వర ద కొనసాగుతున్నది. ఆదివారం జూరాలకు లక్ష క్యూసెక్కుల వరద రావడంతో 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల మొత్తం అవుట్ఫ్లో 1,17,846 క్యూ సెక్కులుగా �
కర్ణాటక హోస్పేటలోని తుంగభద్ర జలాశయం (Tungabhadra Dam) మరోసారి ప్రమాదపుటంచున నిలిచింది. గతేడాది ఇదే నెలలో వరద ఉధృతికి 19వ గేటు కొట్టుకోపోయిన విషయం తెలిసిందే.
జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శనివారం జూరాలకు 1.08 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు ద్వారా మొత్తం అవుట్ఫ్లో 1,04,186 క్యూస
జూరాలకు వరద ఉధృతి కొనసాగుతున్నది. సోమవారం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1.12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 12 గేట్లు ఎత్తి దిగువకు 79,200 క్యూసెక్కు ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి 29, 159 �
ప్రాజెక్టులకు వరద భారీగా వస్తున్నది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,13,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 12 గేట్ల ద్వారా దిగువకు 79,920 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
తుంగభద్ర తెలంగాణ రాష్ట్రంలోకి వడివడిగా పరవళు ్లతొక్కుతున్నది. ఎగువ న కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో బుధవారం కర్ణాటకలోని హోస్పేట్లోని తుంగభద్ర డ్యాం 6 క్రస్ట్ గేట్�
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. బుధవారం 92 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా అధికారులు డ్యాం 15 గేట్లను తెరిచారు. దిగువకు 51,779 క్యూసెక్కులను స్పిల్వే ద్వారా విడుదల చేశారు.
జూరాలకు వరద నిలకడగా కొనసాగుతున్నది. సోమవారం ఇన్ఫ్లో 45,000 క్యూసెక్కులు నమోదు కాగా మూడు గేట్లు ఎత్తి 12,246 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి 36,430, భీమాలిఫ్ట్-1కు 650, భ
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగ ప్రాజెక్టుకు గరిష్ఠ నీటి మట్టం చేరుకోవడంతో గేట్లు ఎత్తారు. దీంతో తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తునున్నది. బుధవారం వరకు తుంగభద్ర డ్యాంలోకి ఇన్ ఫ్లో భా�
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన నీళ్లు ఆర్డీఎస్ ఆనకట్టకు చేరాయి. అయితే నీటి రాక బంద్ కావడంతో క్రమేపీ నిల్వలు తగ�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి చొరవతో ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరు చేరింది. తుంగభద్ర నదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో నియోజక వర్గంలోని రైతులు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా స�
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి విడుదల కొనసాగుతుండడంతో ఇన్ ఫ్లో ఆనకట్టకు చేరుతున్నది.
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు తెలంగాణ ఇండెంట్ నీరు చేరలేదు. ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో యాసంగిలో సాగు చేసిన పంటలకు నీటి లభ్యత తగ్గడంతో ఈనెల 26న తుంగభద్ర జలాశయం నుంచి 2024-25 ఏడాదికిగానూ 5.896 టీఎంసీల నీటివాట�