కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర డ్యామ్కు వరద కొనసాగుతున్నది. డ్యామ్ పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలకుగానూ 15.049 టీఎంసీలు ఉండగా..
కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్ వద్ద తుంగభద్ర ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన 33 నూతన క్రస్ట్గేట్లను మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ గురువారం ప్రారంభించారు. ఉ�
Gundrevula Reservoir | నాడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హెచ్చరికలతో ఏపీ నిలిపివేసిన గుండ్రేవుల రిజర్వాయర్ను మళ్లీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. తుంగభద్రా నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానిక�
కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు సరికొత్త రూపును సంతరించుకొన్నది. రూ. 51కోట్ల వ్యయ ంతో 33 గేట్ల ఏర్పాటు పనులు పూర్తికాగా, గురువారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటి�
తుంగభద్ర డ్యాం గేట్లకు చైన్ల బిగింపు పనులు త్వరగా పూర్తి చేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఈఈ విజయ్ సారథి, అసిస్టెంట్ అడ్వైజర్ కృష్ణారావు ఆదేశించారు.
తుంగభద్ర జలాశయం 33 కొత్త క్రస్ట్గేట్ల బిగింపు పూర్తయిందని టీబీ బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి తెలిపారు. రూ.51కోట్ల వ్యయంతో నిరుడు డిసెంబర్లో టీబీ డ్యాం గేట్ల బిగింపు పనులు మొదలు పెట్టారు.
అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్ర డ్యామ్, భీమా ప్రాజెక్టుల నిర్మాణానికి హైదరాబాద్ స్టేట్ సర్వేలు చేసింది. నిర్మాణాల కోసం పొరుగునున్న అప్పటి మైసూరు, మద్రాసు రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపింది. పలు ఒ�
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం క్రస్ట్గేట్ల బిగింపు పనులు వచ్చే ఏడాది జూన్లోగా పూర్తి చేసేందుకు కర్ణాటకలోని తుంగభద్ర బోర్డు ఇంజినీర్లు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం డ్యాంలోని 19వ గేటు గత ఏడాది ఆగస్టులో డ్య�
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం క్రస్ట్గేట్ల బిగింపు పనులను టీబీ బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎస్ఈ నారాయణ్ నాయక్ శనివారం ప్రారంభించారు. డ్యాంలో 65 టీఎంసీల నీరు నిల్వ ఉండి, క్రస్ట్గేట్లకు సగానికి త
కృష్ణా, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు వర ద కొనసాగుతున్నది. ఆదివారం జూరాలకు లక్ష క్యూసెక్కుల వరద రావడంతో 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల మొత్తం అవుట్ఫ్లో 1,17,846 క్యూ సెక్కులుగా �
కర్ణాటక హోస్పేటలోని తుంగభద్ర జలాశయం (Tungabhadra Dam) మరోసారి ప్రమాదపుటంచున నిలిచింది. గతేడాది ఇదే నెలలో వరద ఉధృతికి 19వ గేటు కొట్టుకోపోయిన విషయం తెలిసిందే.
జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శనివారం జూరాలకు 1.08 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు ద్వారా మొత్తం అవుట్ఫ్లో 1,04,186 క్యూస