ఎగువ నుంచి జూరాల వరద హోరు కొనసాగుతుండడంతో అధికారులు 11గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం ఎగువ నుంచి జూరాలకు 70వేల క్యూసెక్కుల వరద రాగా 11గేట్లు ఎత్తి దిగువకు 44,495 క్యూసెక్కుల నీటిని విడు
జూరాల ప్రాజెక్టుకు వరద మళ్లీ పెరిగింది. ఎగువ ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు వరద తరలిరావడంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టులోని 8 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 32,312 క్యూసెక్కులను విడుదల చేశారు.
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఆదివారం జూరాల ప్రాజెక్టు నుంచి కేవలం విద్యుదుత్పత్తి ద్వారా 44,279 క్యూసెక్కుల వరద నీరు విడుదల కాగా మొత్తం 1,01,384 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరినట్టు ప్రాజెక్టు అధ�
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల నుంచి రెండురోజులుగా నీటి విడుదల తగ్గిస్తుండటంతో జలాశయంలో నీటిమట్టం నిలకడగా ఉంటుంది. ఇరురాష్ర్టాల జల �
ర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాం తాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగ (గాజనూరు) డ్యాం పూర్తిగా నిండటంతో గేట్లెత్తి 87,841 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో టీబీ డ్యా
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో నిలకడగా కొనసాగుతున్నది. శుక్రవారం టీబీ డ్యాంకు ఇన్ ఫ్లో 16,050 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 3,629 క్యూసెక్కులు నమోదైంది. కర్ణాట�
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర డ్యామ్కు వరద కొనసాగుతున్నది. డ్యామ్ పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలకుగానూ 15.049 టీఎంసీలు ఉండగా..
కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్ వద్ద తుంగభద్ర ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన 33 నూతన క్రస్ట్గేట్లను మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ గురువారం ప్రారంభించారు. ఉ�
Gundrevula Reservoir | నాడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హెచ్చరికలతో ఏపీ నిలిపివేసిన గుండ్రేవుల రిజర్వాయర్ను మళ్లీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. తుంగభద్రా నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానిక�
కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు సరికొత్త రూపును సంతరించుకొన్నది. రూ. 51కోట్ల వ్యయ ంతో 33 గేట్ల ఏర్పాటు పనులు పూర్తికాగా, గురువారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటి�
తుంగభద్ర డ్యాం గేట్లకు చైన్ల బిగింపు పనులు త్వరగా పూర్తి చేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఈఈ విజయ్ సారథి, అసిస్టెంట్ అడ్వైజర్ కృష్ణారావు ఆదేశించారు.
తుంగభద్ర జలాశయం 33 కొత్త క్రస్ట్గేట్ల బిగింపు పూర్తయిందని టీబీ బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి తెలిపారు. రూ.51కోట్ల వ్యయంతో నిరుడు డిసెంబర్లో టీబీ డ్యాం గేట్ల బిగింపు పనులు మొదలు పెట్టారు.
అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్ర డ్యామ్, భీమా ప్రాజెక్టుల నిర్మాణానికి హైదరాబాద్ స్టేట్ సర్వేలు చేసింది. నిర్మాణాల కోసం పొరుగునున్న అప్పటి మైసూరు, మద్రాసు రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపింది. పలు ఒ�