రాష్ట్ర ప్రజలు 16 మంది ఎంపీలను గెలిపిస్తే రైతులకు యూరియా సంచి పంపిణీ చేసి దిక్కు లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి (Vanteru Pratap Reddy) అన్నారు. మంగళవారం గజ్వేల్ లోని అగ్రో రైతు సేవ కే
KTR | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. అర్హులందరికీ రుణమాఫీ చేశాం.. ఇగ ఇచ్చేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అసెంబ్లీలో చేసిన ప్రకటనప
వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటు వివాదంగా మారింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ముందే ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గీయుల మధ్య మరోమారు వర్గ
KTR | గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం లబ్దిదారులకు ఉన్నది ఉన్నట్టు ఇచ్చే ఉద్దేశం ఉంటే రైతుబంధుపై చర్చ ఎందుకు..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆ�
రైతుభరోసా ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదని, వారికి అందాల్సి న సాయాన్ని రేవంత్రెడ్డి ఢిల్లీ గులాంలకు ముట్టచెబుతున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి అన్నారు. రైతుభరోసా �
BRS Party | రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
Harish Rao | ఈ ఖరీఫ్కు రైతు భరోసా లేనట్టే.. రైతు భరోసాపై సబ్ కమిటీ వేశాం.. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా వేస్తామన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యాఖ్యలపై మాజీ మంత్రి,
బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో దివ్యాంగుల కార్పొరేషన్కు కేటాయించింది రూ.63 కోట్లయితే రూ.వంద కోట్ల అవినీతి జరిగిందంటూ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య అవివేకంగా మాట్లాడుతున్నారని రాష్ట�
KTR | రైతులకు, కౌలురైతులకు ఇద్దరికీ రైతుభరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది. ఇద్దరికీ ఇవ్వడం కుదరదని, ఎవరో ఒకరికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత�
Harish Rao | సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ క్రెడిట్ కాదని గుండెల మీద చేయి వేసుకోని చెప్పమనండి అని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. సీతారామ ప్రాజెక్టు న
జంట నగరాలకు తాగునీరు అందించే సుంకిశాల పథకంలో కూలిన రిటైనింగ్ వాల్ను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్
రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా మాజీ ఎంపీ కే కేశవరావు శనివారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.