Bhadradri Kothagudem | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చ
కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి నియామకం రాజకీయ రంగు పులుముకుంటున్నది. ఉమ్మడి ఖమ్మం, మంచిర్యాల జిల్లాలకు పాలకమండలిలో ప్రాతినిథ్యం కల్పించకపోవడంతో కొత్త చిచ్చు రాజుకుంది.
పొద్దుతిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించి, ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కనీస మద్దతు ధర అయిన రూ.6,760 చెల్లించి
రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రమంతటా పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కోదాడలో వంద పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర�
రాష్ట్రంలో చేనేత, వస్త్ర తయారీ రంగంలో సందిగ్ధం ఏర్పడింది. జనవరి గడిచినా బతుకమ్మ చీరలు, యూనిఫామ్స్కు ప్రభుత్వం ఇంతవరకు ఆర్డర్లు ఇవ్వకపోవటమే ఇందుకు కారణం.
ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ప్రజా పాలన సభలు నిర్వహించాలి. ఆరు గ్యారెంటీలకు అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా బాధ్యతగా నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలి.’
Tummala | తెలంగాణలోని కంపెనీలు ఇక్కడి రైతుల అవసరాలు తీర్చిన తర్వాతే ఎగుమతి చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రైవేటు విత్తన కంపెనీలకు ధీటుగా ప్రభుత్వ విత్తనాభివృద్ది సంస్థను, విత్
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నోట్ల కట్టల ఆసాములకు.. కోట్ల విలువైన మీ ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద స�
CM KCR | పాలేరు సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తుమ్మల ఓడిపోయి మూలకు కూర్చుంటే.. పిలిచి మంత్రిని చేశాను అని కేసీఆర్ తెలిపారు. ఎమ్మెల్యే చేసి ఐద
కాంగ్రెస్ పార్టీలో బానిసలకే సముచిత స్థానం ఉంటదని, ఆత్మగౌరవం గల నాయకులకు మనుగడ లేదని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేత, ఓదెల జడ్పీటీసీ గంటా రాములు విమర్శించారు. ఆత్మగౌరవం లేని ఆ పార్టీలో తాను కొనసాగ
MP Nama Nageshwar Rao | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకులు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో స్వయంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నామా, తుమ్మల మధ్య గంటల కొద్ది సుదీర్ఘంగ
ఖమ్మం : టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్య పట్ల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణయ్య భౌతికకాయానికి తుమ్మల నాగేశ్వ