కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను తిప్పికొడదామని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కే. సూర్యం పిలుపునిచ్చారు. ఈమేరకు గోదావరిఖనిలో ఆదివారం టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కమ
మాధారం డోలమైట్ మైన్స్ రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు రెండు నెలలుగా పనులు లేక కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, వారికి పనులు కల్పించాలని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామయ్య డిమాండ్ చ
హమాలీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పని గంటలు పెంచే 282 జీఓను ప్రభుత్వం రద్దు చేయాలని టీయూసీఐ నాయకులు అన్నారు. ఈ నెల 31వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాలో హమాలీలు ప�
Marikal | కేంద్ర ప్రభుత్వం కార్మికులను నష్టపరిచే విధంగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మరికల్ మండల కేంద్రంలో సిఐటియు, టియుసిఐ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం �
కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమైన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమా
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) ఈ నెల 21, 22 తేదీల్లో నిజామాబాద్లో నిర్వహించే మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం ఇల్లెందులో టీయూసీఐ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించా�
వేతనాల కోసం వరుస ఆందోళనలు చేసి విసిగిపోయిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు మంగళవారం ఖమ్మం పెద్దాసుపత్రి నుంచి రాజధాని బాటపట్టారు. రెండు బస్సులు, రెండు తుఫాన్ వాహనాలు, రెండు కార్లలో సుమారు 200 మ�
ప్రభుత్వ రంగ పరిశ్రమలను రక్షించాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 20న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ప్రగశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూ�
గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే యాకూబ్ షావలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయత�
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి చంద్ర అరుణ, జిల్లా కార్యదర్శి కె.కల్పన అన్నారు. ఈ మేరకు మంగళవారం కొత్తగూడెం పట్టణంలో �
కార్మిక నాయకుల అక్రమ అరెస్టులను ప్రతి ఒక్కరూ ఖండించాలని టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎదులాపురం గోపాలరావు, కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు రాయల సిద్దు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఫైన�
గ్రామ పంచాయతీలకు సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి యదులాపురం గోపాలరావు ప్రభ�