తిరుమలకు వెళ్లే భక్తులందరికీ బీమా సదుపాయం కల్పించాలని టీటీడీ భావిస్తున్నది. రోజూ సుమారు లక్ష మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుంటారు.
యోగ (Yoga) ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార సమితి సభ్యులు టప్ప రామాంజనేయులు విద్యార్థులకు సూచించారు.
గత నెల రోజులుగా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్కూళ్లు ప్రారంభమైనప్పటికీ భక్తుల రద్దీ తగ్గడం లేదు. గురువారం ఉదయం కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్�
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధిలో జ్యేష్ఠాభిషేకం వేడుకలు వేడుకలు కొనసాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధుల్ల�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలువు దినంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండడంతో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకు�
కలియుగ దైవం వేంకటేశ్వరుడి 20వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. హిమాయత్నగర్లోని లిబర్టీ వద్ద గల తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు పల్లకి �
TTD | తిరుమలేషుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం హిమాయత్ నగర్లోని లిబర్టీ వద్ద గల తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగింపు, చంద్రపభ వాహనంపై స్వామివారి ఊ�
తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లింది. అతితక్కువ ఎత్తులో నుంచి ఆలయ గోపురం పైనుంచే విమానం వెళ్లింది. నిజానికి ఆలయంపై నుంచి ఎలాంటి రాకపోకలు జరగకూడదు అని