తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) బుధవారం ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందింది. చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గణేశ్మణి, చీఫ్ కమర్షియల్ అధికారి వెంకటరమణ్ రూ.1.33 కోట్ల
Tirumala Brahmotsavalu | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.
Tirumala | తిరుమల, ఆగస్టు 30: తిరుమలలో నూతనంగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరితో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శనివారం పరిశీలించారు.
TTD | టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుమలలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి లేద�
వరుస సెలవులు, శ్రావణమాసం సందర్భంగా తిరుమలలో శనివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడాయి.
Tirumala | తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రావణ మాసం, వరుస సెలవులు రావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ కారణంగా అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
Tirumala | టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఫాస్టాగ్ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ కొత్త విధానాన్ని విధిగా అమలు చేస్తామని ప్రకటించింది.
TTD | వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లె రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ గుర్రుగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆయన వ్యవహరించారని ఆగ్రహంగా ఉంది. ఆయనపై చర్యలక�