వరుస సెలవులు, శ్రావణమాసం సందర్భంగా తిరుమలలో శనివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడాయి.
Tirumala | తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రావణ మాసం, వరుస సెలవులు రావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ కారణంగా అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
Tirumala | టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఫాస్టాగ్ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ కొత్త విధానాన్ని విధిగా అమలు చేస్తామని ప్రకటించింది.
TTD | వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లె రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ గుర్రుగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆయన వ్యవహరించారని ఆగ్రహంగా ఉంది. ఆయనపై చర్యలక�
Tirumala | గంటలోనే తిరుమల శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా ఏఐ టెక్నాలజీపై ఏపీ ప్రభుత్వం, టీటీడీ చేస్తున్న ప్రయత్నాలపై మాజీ సీఎస్ టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు రెండు మూడ�
కలియుగ వైకుఠం తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో వచ్చే నెల 4 నుంచి పవిత్రోత్సవాలు (Pavithrotsavalu) జరుగనున్నాయి. ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజున మూడు రోజుల పాటు శ్రీవారి పవిత్రోత�
Tirumala | శ్రీవాణి టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి టికెట్ల కోటాను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు శ్రీవాణి కోటా కింద రోజుకు 1500 టికెట్లు ఇస్తున్నారు. ఆ కోటాన