Meenakshi Chaudhary | టాలీవుడ్ ప్రముఖ నటి, ‘సంక్రాంతికి వస్తున్నాం..’ మూవీ ఫేమ్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
TTD | శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. జులై మాసానికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, అష్టదళ పాదపద్మారాధన, స్పెషల్ దర్శనం టికెట్లు, వసతి గదుల క�
Tirumala | తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. దాదాపు 10 నిమిషాల పాటు ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడం గమనించిన భక్తులు విజిలెన్స్ అధికారులు సమాచ�
TTD | టీటీడీ నిర్లక్ష్యం కారణంగా తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆవులు మృతిచెందాయని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు తీవ్రంగా ఖండించారు.
Meenakshi Chaudhary | టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తిరుమల శ్రీవారిని దర్శించారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబీకులతో వచ్చిన నటికి దేవస్థ
Tirumala | తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Temple) వారిని టాలీవుడ్ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శించుకున్నాడు.
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలకు అనుమతిస్తున్నట్టు టీటీడీ ప్రకటించినా.. కొందరి అధికారుల తీరుతో తెలంగాణ భక్తులు ఇబ్బందులు గురవుతున్నారు.
తిరుమలలో క్రమేణా భక్తుల రద్దీ పెరుగుతున్నది. ఉగాదితో పాటు వరుస సెలవులు ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వెళ్తున్నారు. కాగా, వేసవిలో రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో టీటీ డీ కీలక నిర్ణయం తీసు�
TTD | రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు, నున్న సరోజినిదేవి దంపతులు తిరుమల శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు బుధవారం రూ.1,01,11,111 విరాళంగా అందించారు.
TTD Key Decisions | టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో అన్నమయ్య భవనంలో సోమవారం జరిగిన పాలక మండలి సమావేశం చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది.
ఓవైపు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తుంటే.. తమ బకాయిలు ఇవ్వాలంటూ ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ సర్కారు అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతా�
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30న ఉగాది పండుగ సందర్భంగా మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న అష్టదళ పాదపద్మారాధన సేవను తిరుమల తిరు�
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై ఏపీ ప్రభుత్వం అదే వివక్ష కొనసాగిస్తున్నది. ఏపీ ప్రజాప్రతినిధులకు వారంలో 4 రోజులు.. ప్రతిరోజు 1 బ్రేక్, 1 ప్రత్యేక దర్శనాలకు (స్థుపతం) టీటీడీ అనుమతి ఇస్తున్నది.