Brahmotsavam | తరిగొండ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
Brahmotsavam | తిరుపతి(Tirupati) జిల్లాలోని తొండమాన్పురం శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) మార్చి 9 నుంచి 17వ తేదీ వరకు జరుగనున్నాయి.
Tirupati | తిరుపతిలోని గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలను ఫిబ్రవరి 17 నుంచి 23వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు
Tirumala | తిరుపతి ( Tirupati ) లోని కౌంటర్లలో జనవరి రెండవ తేదీన శ్రీవారి సర్వదర్శనం (Sarvadarsan) టోకెన్ల జారీ పున: ప్రారంభం కానుందని టీటీడీ అధికారులు(TTD Officials) వెల్లడించారు.
తిరుమల పుణ్యక్షేత్రంలో 2024, మార్చి నెలకు సంబంధించి రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శనం, వసతి గదుల టికెట్ల కోటాను టీటీడీ అధికారులు ఈ నెల 25న విడుదల చేయనున్నారు.
Tirumala | నాణ్యత విషయంలో ఎలాంటి రాజీకి తావు లేకుండా దిట్టం మేరకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాలు తయారు చేస్తున్నామని తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయ పోటులో పనిచేస్తున్న శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు స్పష్టం చేశారు.
TTD | టీటీడీకి శుక్రవారం ఓ దాత రెండు బస్సులను విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండ�
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల (Tirumala) క్షేత్రం రద్దీగా మారింది.
CM KCR's Wife | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సతీమణి శోభ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆమె.. మంగళవారం తెల్లవారుజామున స్వామివారి దర్శించుకొన�
సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు.
సోమవారం సాయం త్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లారు.
తిరుమలలో శ్రీవారి ఆలయ సమీపంలో మళ్లీ విమానాలు ఎగరడం కలకలం రేపింది. అవి ఎక్కడివన్న దానిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు సమాచారం సేకరించే పనిలో పడ్డారు. నెలరోజుల సమయంలో మూడుసార్లు విమానాలు ఇలా ఆలయానికి సమీ�