సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు.
సోమవారం సాయం త్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లారు.
తిరుమలలో శ్రీవారి ఆలయ సమీపంలో మళ్లీ విమానాలు ఎగరడం కలకలం రేపింది. అవి ఎక్కడివన్న దానిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు సమాచారం సేకరించే పనిలో పడ్డారు. నెలరోజుల సమయంలో మూడుసార్లు విమానాలు ఇలా ఆలయానికి సమీ�
e-Auction | తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుంచి 15వ తేదీ వరకు ఈ - వేలం(e-Auction) వేయనున్నామని టీటీడీ అధికారులు (Ttd Officials) వెల్లడించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం కలుగుతుంని అధికారులు తెలిపారు.
Tirumala| దేశంలోని నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల కిటికిటలాడుతుంది. కొండపై ఉన్న కంపార్టుమెంట్లు నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలైన్లలో నిలిచి ఉన్నారు.