Brahmotsavams | తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 28 నుంచి డిసెంబరు 6వ తేదీ జరుగనున్న కార్తీక బ్రహ్మోత్సవాల బుక్లెట్ ను టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆవిష్కరించారు.
TTD EO | టీటీడీ ఈవో జె.శ్యామలరావు శుక్రవారం తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా వకుళామాత కేంద్రీయ వంటశాలను పరిశీలించిన ఈవో నూతనంగా నిర్మిస్తున్న పీఏసీ-5ను తనిఖీ చేశారు.
TTD EO | శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన(Garuda Seva) సేవను టీటీడీ అధికారుల
సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈవో జె.శ్యామల రావు అన్నారు.
Tirumala | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల (Tirumala) లోని కల్యాణవేదిక వద్ద ఏర్పాటుచేసిన ఫలపుష్ప, అటవీ, శిల్ప, ఫొటో ప్రదర్శనశాల భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Koil Alwar Thirumanjanam | ఈనెల 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమల ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అంతకుముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న వార్తలు దుమారం రేపుతున్న వేళ ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ లేదని.. అది పోష�
TTD | పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దని టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశామని పేర్కొన్నారు.
Tirumala Laddu | అతి పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వులు వాడారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే తెరలేపాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఆందోళన వ్యక�
Tirumala | వైసీపీ హయాంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ యాజమాన్యం స్పందించింది. తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టం చేసింది.