Brahmotsavam | తిరుమలలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
TTD EO | తిరుమల కు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన , రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవోజె. శ్యామలరావు వెల్లడించారు.
TTD EO | తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ ప్రసాదాలు (Laddu Prasad) మరింత నాణ్యంగా, రుచికరంగా అందించాలనే లక్ష్యంతో, ఇప్పటికే తీసుకున్న చర్యల వల్ల లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెరిగిందని టీటీడీ ఈవో జె. శ్యామలరావు (TTD EO) చెప్పారు.
TTD EO | తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరికీ మెరుగైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు.
Tirumala | తిరుమల (Tirumala) లో దుకాణాల యజమానులు పాదచారుల రోడ్డును ఆక్రమించి వ్యాపారం చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు.