తిరుమల శ్రీవారి ఆస్తుల విలువ రికార్డు స్థాయిలో నమోదైంది. తిరుమలేశుడికి బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ డిపాజిట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ప్రకటించారు. 2019 జూన్ నుంచి 2023 అక్టోబ
Tirumala | తిరుమల శ్రీవారిపై మరోసారి కాసుల వర్షం కురిసింది. సెప్టెంబర్లో హుండీ ద్వారా రూ.111.65 కోట్లు వచ్చినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గత నెలలో శ్రీవారిని 21.01 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, లడ్డూలు 1.11 �
TTD | తిరుమల నడకమార్గంలో తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తిరుమల తిరుపతి
దేవస్థానం ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది
కలుగకు
తిరుమలలో (Tirumala) శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిని (Pushkarini) నేటి నుంచి నెలరోజుల పాటు మూసివేయనున్నారు. పుష్కరిణిలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టనున్నామని, ఇందులో భాగంగా ఆగస్టు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్మిస్తున్న శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ దవాఖాన దేశంలోనే అత్యుత్తమ దవాఖానగా తయారవుతున్నదనని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పేర్కొన్నారు. అలిపిరి సమీపంలో �
TTD | తిరుమలలో ఐదేండ్ల చిన్నారిపై చిరుత దాడితో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. అలిపిరి నడక మార్గంలో భద్రత పెంచాలని నిర్ణయం తీసుకుంది. చిరుతను పట్టుకునేందుకు గాలిగోపురం నుంచి ఏడో మైలు వరకు 30
వ్యాధులు లేని సమాజం రావాలన్నదే టీటీడీ ఆకాంక్ష అని టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. అందుకోసమే టీటీడీ సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వా�
శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ పనులు డిసెంబరు నాటికి పూర్తి చేసి జనవరి నుంచి ఉత్పత్తి ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్
స్విమ్స్ దవాఖానను దేశంలోని అత్యుత్తమ ఆస్పత్రుల్లో ఒకటిగా తయారుచేయడంలో డాక్టర్ల పాత్ర ఎంత ముఖ్యమో పారా సిబ్బంది పాత్ర కూడా అంతే ముఖ్యమని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి అన్నారు. పారామెడికల్, టెక్నికల్, ఇతర ఉద్
తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) పరిపాలనా భవనంలోని అన్ని రకాల రికార్డులను డిజిటైజ్ చేసి భద్రపరచాలని అధికారులను టీటీడీ ఎగ్జిక్యూటీవ్ అధికారి ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు.
సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ నిర్వహించిన షోడశదినాత్మక అరణ్యకాండ పారాయణ దీక్ష ముగిసింది. ఈ దీక్షలను తిరుమలలో 16 రోజుల పాటు చేపట్టారు. ఆదివారం సాయంత్రం మ
శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు త్వరగా, సంతృప్తికరంగా దర్శనం చేయించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని, మరింత మంచి దర్శనం కల్పించేందుకు మీడియా ప్రతినిధులు సలహాలు, సూచనలు ఇవ్వాలని టీ�