స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సూచించారు. రద్దీ అధికంగా ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్ర�
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కల్యాణమస్తును తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 7వ తేదీ నుంచి కల్యాణమస్తును రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు టీటీడీ
టీటీడీకి చెందిన వివిధ ట్రస్ట్లకు పలు సంస్థలు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. ఆదివారం ఉదయం టీటీడీ అధికారుల సమక్షంలో తమ విరాళాల డీడీలను అందించారు. వీరికి ఆలయ పూజారులు...
తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నిర్మించిన వకుళమాత ఆలయంలో ఈ నెల 23 న మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు. శ్రీ వకుళమాత ఆలయం నిర్మాణ పనులను శనివారం ఉదయం ఇతర ఉన్నతాధికారులతో కలిసి ధర్మారెడ్డి పరి