టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురిని సిట్ అధికారులు రిమాండ్కు తరలించారు. నిందితులను ఆదివారం మెజిస్ట్రేట్ ఇంటి దగ్గర హాజరుపర్చగా, మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించా�
గ్రూప్-4 ఫలితాలను వీలైనంత త్వరగా ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. అక్టోబర్ నెలలో ఫలితాలు ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. వారంలోగా ప్రాథమిక కీని విడుదల చ
TSPSC | గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు ఈ నెల 21వ తేదీతో గడువు ముగియనున్నది. దరఖాస్తు సమయంలో ఏమైనా పొరపాట్లు చేస్తే సవరించుకోవడానికి ఈ నెల 16వ తేదీ నుంచి టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్ష మార్కుల లెక్కింపునకు నార్మలైజేషన్ విధానం అమ లు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఇప్పటికే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్�
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ బంధువులైన ముగ్గురిని సిట్ అరెస్టు చేసింది. తాజా అరెస్టులతో కలిసి పేపర్ లీకేజీ �
TSPSC | గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు.
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. నవంబర్ 2,3 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు
గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలన్న వినతులపై ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు టీఎస్పీఎస్సీ నివేదించింది. ఈ నెల 29, 30న జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ డీ మహేశ్ సహా 150 మంది అభ్యర్థు�
నిరుడు డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ గ్రూప్-2 షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న పరీక్ష తేదీలను వెల్లడించింది. ఆగస్టు 29, 30న పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. అంటే సుమారు 6 నెలల ముందే పరీక్ష తేదీల�
Group-2 Exam | గ్రూప్-2 పరీక్ష నిర్వహణ కోసం టీఎస్పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తున్నది. పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లు, గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షల ఫలితాలు, గ్రూప్-3 పరీక్ష తేదీ ఖరారు, కోర్టు కేసులు తదితర అంశాలపై కమిషన్ భ�