TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు తుదిదశకు చేరుకున్నది. లీకేజీతోపాటు మాస్కాపీయింగ్కు సంబంధించిన పూర్తి నెట్వర్క్ను గుర్తించింది. ఇప్పటికే 84 మంది నిందితులను ఈ కేసులో చేర్చిన సి
TSPSC | హైదరాబాద్ : టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ప్రాథమిక కీపై రేపట్నుంచి ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స
Last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో (జూలై 13)తో ముగియనుంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రెండు రోజుల్లోనే 19 మంది నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చారు. సోమవారం ఎనిమిది మందిని నాంపల్లి కోర్టులోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజ�
RTC Buses | హైదరాబాద్ : ఈ నెల 8వ తేదీన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) రాతపరీక్షను నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో పరీక్షలకు హాజరయ్�
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ అండ్ బీ పరీక్షల హాల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. సీబీటీ విధానంలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నది.
TSPSC | హైదరాబాద్ : ఈ నెల 13, 14 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్(సీబీఆర్టీ) నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ వి�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఓ కళాశాల డైరెక్టర్ రోకండ్ల వేంకటేశ్వర్రావు, మరో కాలేజీ ప్రొఫెసర్ విశ్వ ప్రకాశ్బాబు అలియాస్ విశ్వంను సిట్ అరెస్టు చేసింది. వీరిని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ
గ్రూప్-4 పరీక్ష ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియను సోమవారం టీఎస్పీఎస్సీ ప్రారంభించింది. రోజుకు సగటున 35 వేల నుంచి 45 వేల ఓఎంఆర్ షీట్లను స్కానింగ్ చేయనుండగా, ఇందుకు సుమారు 15 రోజుల సమయం పట్టనున్నది.
సింగూరు సింహ గర్జన ఎక్కడ జరిగింది? తెలంగాణ రాష్ట్ర పక్షి, జంతువు, పుష్పం ఏవి? బలగం సినిమా దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాతలు ఎవరు?.. ఇవీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రూప్-4 పరీక్షలో అడిగిన ప్రశ్నలు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివారం గ్రూప్ 4 పరీక్ష సజావుగా ముగిసింది. 188 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 53,213 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 42,469 మంది హాజరయ్యారు. 10,739 మ
Group-4 Exam | గ్రూప్-4 పరీక్షకు ఓ అభ్యర్థి సెల్ఫోన్తో వచ్చి పట్టుబడ్డాడు. హైదరాబాద్ సరూర్ నగర్లోని మారుతీనగర్ సక్సెస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రానికి ఓ అభ్యర్థి సెల్ఫోన్తో వచ్చాడు. అయితే పర