టీఎస్పీఎస్సీ కేసులో 92వ నిందితుడిగా వికారాబాద్ జిల్లాకు చెందిన భానూరి ప్రదీప్కుమార్ను గురువారం 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట సిట్ అధికారులు హాజరుపర్చారు.
TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు తుదిదశకు చేరుకున్నది. లీకేజీతోపాటు మాస్కాపీయింగ్కు సంబంధించిన పూర్తి నెట్వర్క్ను గుర్తించింది. ఇప్పటికే 84 మంది నిందితులను ఈ కేసులో చేర్చిన సి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు నిందితులను సిట్ మంగళవారం అరెస్టు చేసింది. ఖమ్మం విద్యార్థులైన వాదిత్య నవీన్, గుగులోతు చంటి, సూర్యాపేటకు చెందిన ఎల్ సుమన్ను నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రెండు రోజుల్లోనే 19 మంది నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చారు. సోమవారం ఎనిమిది మందిని నాంపల్లి కోర్టులోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజ�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మాజీ ఏఈ పూల రమేశ్తో బేరాలు కుదుర్చుకొని పరీక్షలు రాసిన ఒక్కొక్కరిని సిట్ అరెస్టు చేస్తున్నది. తాజాగా నాగరాజు అనే వ్యక్తిని అరెస్టు చేసింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దొడ్డ శివారెడ్డి తరఫున వేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ పీపీ వాదన�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాధారాలను సిట్ శనివారం కోర్టుకు సమర్పించింది. ఫోన్లు, బ్యాంక్ లావాదే వీలకు సంబంధించిన పత్రాలతో పాటు ఇతర వస్తువులన్నింటినీ కోర్టుకు �
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్కుమార్ బెయిల్ పిటిషన్పై మంగళవారం వాదనలు ముగిశాయి. సిట్ అనుబంధ చార్జ్షీట్ దాఖ లు చేయనున్నదని, కొంతభాగం విచారణ మాత్రమే పూర్తయ�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల 14 మంది నిందితులకు హాజరుకానవసరం లేదని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో చార్జ్షీట్ దాఖలు చేసే