టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో డీఈ సహా మరో నలుగురిని ఆరు రోజుల సిట్ కస్టడీకి కోర్టు అప్పగిస్తూ శనివారం 12వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బెయిల్ మంజూరైన 14 మంది నిందితులు సిట్ కార్యాలయానికి హాజరుకావాల్సిందేనని 12వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఆదేశించారు. గురువారం వారంతా కోర్టుకు �
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో విప్రో అసిస్టెంట్ మేనేజర్ నర్సింగరావును ఆదివారం సిట్ అరెస్టు చేసింది. జడ్జి నివాసంలో అతడిని ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించింది. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 47కు చ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రోజుకో లింక్ బయట పడుతున్నది. కమిషన్ మాజీ ఉద్యోగి సురేశ్తో సంబంధం ఉన్న మరో ముగ్గురిని గురువారం సిట్ అరెస్ట్టు చేసింది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ కేసులో గురువారం మరో ఇద్దరిని సిట్ అరెస్టు చేసింది. ఖమ్మం జిల్లా చిన్నమదంపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న అజ్మీర పృథ్వీ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరికొందరి పాత్రపై సిట్ ఆరా తీస్తున్నది. ఈ కేసులో ఇప్పటివర కు 28 మందిని నిందితులుగా చేర్చిన సిట్.. 27 మందిని అరెస్టు చేసింది.