టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కొనసాగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. లీకేజీ అయిన పరీక్షల రద్దు, మిగతా పరీక్షలను వాయిదా
TSPSC Paper Leak | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కస్టోడియన్ శంకరలక్ష్మి డైరీని సిట్ సీజ్ చేసింది. ప్రశ్నపత్రాలు ఉన్న కంప్యూటర్ పాస్వర్డ్ను కస్టోడియన్ శంకరలక్ష్మి డైరీ నుంచి దొంగిలించామని ప్రధాన నిం�
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో సేకరించిన అంశాలను నిర్ధారించుకోవడానికి సిట్లో క్రాస్ వెరిఫికేషన్ పేరుతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. నిందితులు చెప్పిన విషయాలు, సిట్ సేకరించిన సమ
రాజకీయ లబ్ధి కోసం పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టిన బీజేపీ నీచ రాజకీయాలపై పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న కుట్రతో మరీ ఇంతకు దిగజారుతారా..? పదో తరగతి పే�
వరుసపెట్టి పేపర్ లీకేజీ కుట్రలకు పాల్పడుతూ ఆ నేరం ప్రభుత్వానిదేనని వేలెత్తి చూపుతున్న తొండి సంజయ్.. మిగిలిన నాలుగు వేళ్లు తన వైపే చూపుతున్న సంగతి గమనించటం లేదు. అధికార దాహంతో లక్షలాది మంది విద్యార్థుల
వారంతా పేద విద్యార్థులు. సర్కారు కొలువుల సాధనే లక్ష్యంగా గురిపెట్టి చదువుతున్నారు. ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీల వ్యవహారం పెను సంచలనం సృష్టించినా.. దానిపై ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నా..
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తన భర్త ఏ రాజశేఖర్ను నేరం అంగీకరించాలని పోలీసులు వేధిస్తున్నారని ఏ సుచరిత దాఖలు చేసిన పిటిషన్ విషయంలో తాము ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తే