TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు చివరిదశకు చేరుకున్నది. ఇప్పటికే ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసిన సిట్.. త్వరలో పూర్తిస్థాయి చార్జిషీట్ కోర్టులో సమర్పించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటి వరకు 91 మంది
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రెండు రోజుల్లోనే 19 మంది నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చారు. సోమవారం ఎనిమిది మందిని నాంపల్లి కోర్టులోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజ�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దొడ్డ శివారెడ్డి తరఫున వేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ పీపీ వాదన�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్కుమార్ బెయిల్ పిటిషన్పై మంగళవారం వాదనలు ముగిశాయి. సిట్ అనుబంధ చార్జ్షీట్ దాఖ లు చేయనున్నదని, కొంతభాగం విచారణ మాత్రమే పూర్తయ�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు రాజశేఖర్రెడ్డి బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బెయిల్ మంజూరైన 14 మంది నిందితులు సిట్ కార్యాలయానికి హాజరుకావాల్సిందేనని 12వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఆదేశించారు. గురువారం వారంతా కోర్టుకు �
TSPSC | టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ప్రమేయమున్న వారిని డీబార్ చేయాలని నిర్ణయించింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో విప్రో అసిస్టెంట్ మేనేజర్ నర్సింగరావును ఆదివారం సిట్ అరెస్టు చేసింది. జడ్జి నివాసంలో అతడిని ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించింది. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 47కు చ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రోజుకో లింక్ బయట పడుతున్నది. కమిషన్ మాజీ ఉద్యోగి సురేశ్తో సంబంధం ఉన్న మరో ముగ్గురిని గురువారం సిట్ అరెస్ట్టు చేసింది.
పతి ఔర్ పత్ని కలిసి టీఎస్పీఎస్సీ పరీక్షలు రాశారు.. భార్య కోసం ఒకరు ప్రశ్నాపత్రం కొనుగోలు చేయగా.. మరొకరు భార్యతో కలిసి ప్రశ్న పత్రం విక్రయం దందా చేశాడు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలో ఇద్దరు టాపర్లతో పాటు మరికొందరిని తమ కస్టడీకి అప్పగించాలని సిట్ కోరింది.