తెలంగాణను తొలి నుంచీ ఆగర్భ శత్రువులా పరిగణిస్తున్న నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి అడుగడుగునా మోకాలడ్డుతున్నది. అవకాశం దొరికిన ప్రతిసారీ శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్న కేంద్రం..
రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో ఫాక్స్కాన్ పరిశ్రమ తయారీ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా జరగుతున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు ప్రశంసించారు. ‘దాదాపు నెల రోజుల క్రితమే కొంగరకలాన్లో ఫాక్స
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ రంగంలోకి దిగింది. రూ.840 కోట్లతో ఇక్కడ వస్త్ర పరిశ్రమలను నెలకొల్పేందుకు సౌత్కొరియాకు చెందిన యంగ్వన్ కంపె నీ ఎవర్ టాప్ టెక్స�
Minister KTR | తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి విని అమెరికా పారిశ్రామికవేత్తలే ఆశ్చర్యపోతున్నారని, తమ దేశంలో కూడా ఇలాంటి అద్భుత విధానం లేదని చెప్పారని ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు.
దేశంలోనే అరుదైన దృశ్యం తెలంగాణలో ఆవిష్కృతమవుతున్నది. వ్యవసాయం నుంచి ఐటీ వరకు, పల్లె నుంచి పట్టణం వరకు తెలంగాణ రాష్ట్రం నేడు సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధికి కేరాఫ్గా మారిందని మంత్రి కేటీఆర్�
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమలకు విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన 220/132/33కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. సబ్స్టేషన్ల నిర్మాణానికి టీఎస్ఐఐసీ ఇక్కడ 10 ఎకరాల భూమ
పారిశ్రామిక రంగంలో బహుముఖాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. బొమ్మల తయారీ పరిశ్రమను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇందులోభాగంగానే ప్రత్యేకంగా నల్�
హైదరాబాద్కు చెందిన శ్రీ బయో ఈస్తటిక్స్..సుల్తాన్పూర్లోని టీఎస్ఐఐసీలో ఇంటిగ్రేటెడ్ అగ్రిబయోటెక్ సెంటర్ను ఏర్పాటు చేసింది. రూ.30 కోట్ల పెట్టుబడితో 1.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను రాష్ట్�
Minister Harish Rao | సిద్దిపేట : సిద్దిపేట జిల్లా వర్గల్ పరిధిలో టీఎస్ఐఐసీ( TSIIC ) కింద భూములు కోల్పోయిన 39 మంది నిర్వాసితులకు 59 జీవో కింద ఇండ్ల స్థలాలకు సంబంధించిన పట్టా సర్టిఫికెట్లను రాష్ట్ర ఆర్థిక మంత్రి హర�
హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా అక్కడి పరిసర ప్రాంతాల్లో బందోబస్తును మరింతగా బలోపేతం చేయడానికి మండలంలోని మేడిపల్లిలో నూతన పోలీస్స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
గడ్డపోతారం పంచాయతీ కిష్టయ్యపల్లి శివారులో టీఎస్ఐఐసీకి కేటాయించిన భూమిలోంచి గురువారం రాత్రి కొందరు వ్యక్తులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా జిన్నారం ఎ