రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మ సీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కో సం ఈ నెల 7 నుంచి 11 వర కు నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి.
చెల్లిని పరీక్ష రాయించేందుకు తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్క దుర్మరణం చెందింది. వరంగల్ జిల్లా కరీమాబాద్ ప్రాంతానికి చెందిన నాగపురి కాళి-సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు నాగపురి తన్మయ్(2
టీఎస్ ఎప్సెట్ పరీక్షలు ఈ నెల 7న ప్రారంభం కాగా, శనివారంతో ముగిశాయి. ఈ నెల 25న లేదా 27న ఫలితాల విడుదలకు జేఎన్టీయూ అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. శనివారం మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడలోని మల్లా�
TS EAPCET | రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎప్సెట్ పరీక్షలు ముగిశాయి. ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు శనివారం ఉదయం నిర్వహించిన సెషన్తో ఈ పరీక్షలు �
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఐదు సెషన్లలో ఈ పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో 166 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చ
ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాయడాన్ని అరికట్టేందుకు.. ఈ ఏడాది ఎప్సెట్ పరీక్షల్లో ముఖ ఆధారిత గుర్తింపు విధానాన్ని (ఫేషియల్ రికగ్నిషన్) అమలుకు అధికారులు చర్యలు చేపట్టారు.
TS EAPCET 2024 | రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్కు దరఖాస్తులు పోటెత్తాయి. ఎప్సెట్ పరీక్షలు నిర్వహించే సెంటర్ల పరిమితికి మించి దరఖాస్తులు వస్తున్�
Telangana | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పలు ఎంట్రన్స్ టెస్టుల తేదీల్లో మార్పులు జరిగాయి. తెలంగాణ eapcet (ఎంసెట్) పరీక్షను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించిం�
TS EAPCET | ఎప్సెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్) నోటిఫికేషన్ బుధవారం విడుదల చేస్తామని కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలను �