మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేత కార్మికులకు బాసటగా పలువురు ప్రజాప్రతినిధులు ప్రధాని మోదీకి పోస్టుకార్డులు రాస్తున్నారు. చేనేతపై జీఎస్టీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల క
Minister Prashanth reddy|తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థికి భారీ మెజారిటీ వచ్చేలా మునుగోడు ప్రజలను
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కారు దూసుకుపోతున్నది. బుధవారం నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు తమకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన గ్రామాల్లో కలియదిరిగి కలిసి ఓట్లు అభ్యర్థించారు. జనంతో మమేకమవుతూ..
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా మంత్రులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇన్చార్జులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్ర�
ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు లైన్ల రహదారి నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిరసనగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి బేల మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రహదారిపై ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో మన జిల్లా ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు. మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సహా 12 మంది నేటి నుం�
మునుగోడులో గులాబీ హోరందుకున్నది. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలనే వ్యూహంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. ఇందుకు �
ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నాయకుడు.. అందుకే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నడని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బీజేపీ 19 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నా ఈ పథకాలు ఇచ్చే
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) గెలుపే లక్ష్యంగా మన జిల్లా ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. మంత్రి సబితారెడ్డితోపాటు ఎమ్మెల్యేలకు పలు యూనిట్లను అప్పగించగా స్థానిక నేతలతో కలిసి ప్రచారాన్�
మునుగోడు ఉప ఎన్నికల కదన రంగంలోకి గులాబీ దళం అడుగుపెట్టనుంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి రాష్ట్రంలోని 18 శాఖల మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు రానున్నారు. శుక్రవారం నుంచి మునుగోడులో పనిచేయాలని టీఆ�
అభివృద్ధి, పురోగతియే ధ్యేయంగా దేశరాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి నవశకం ప్రారంభించింది. జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్పు చెందింది. ఈ చారిత్రక ఘటనకు విజయ దశమి నాడు తెలం�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని వక్తలు మండిపడ్డారు. కుల, మతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నదని దుయ్యబట్టారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల
తప్పు చేసిన బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్రెడ్డిని సస్పెండ్ చేసి పదవి నుంచి తొలగించాలని ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మంగళవారం గడ్�