అన్ని విధానాల్లో విఫలమైన ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు మోదీ హఠావో-దేశ్ బచావో అంటూ నినదిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్పై ఏర్పాటు చేసిన
ఉమ్మడి రాష్ట్రంలో అడపాదడపా ఉద్యోగ నోటిఫికేషన్లు. పోస్టుల సంఖ్యా స్వల్పమే. మొక్కుబడిగా ఉద్యోగాల భర్తీ. అస్తవ్యస్తంగా ఉన్న జోనల్ విధానంలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు దక్కడం అనుమానమే.
రాజన్న సిరిసిల్ల : కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కనబడటం లేదంటూ టీఆర్ఎస్ యూత్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంపీ సంజయ్ చిత్ర పటంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ప
నిజామాబాద్ : ఎల్లమ్మ తల్లిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలోని భీమ్గల్లో ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా పెదంగంటి ఎల్లమ�
తాము అధికారంలోకి రాకముందు రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1,000కి పెంచిన కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై రూ.600 సబ్సిడీ ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ జీడీ
తెలంగాణలోని పథకాలను ఓర్వలేక కేంద్రం కక్ష ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధాన్యం కొనుగోలుపై నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదిలాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్ర
ఆది నుంచీ వివాదాస్పదం.. విష సంస్కృతికి బీజం రాజన్న సిరిసిల్ల టార్గెట్గా వ్యూహం సందర్భమేదైనా అనవసర రాద్ధాంతం ఏదో ఒక అలజడితో ఉనికిని చాటుకునేందుకు ఆరాటం తాజాగా టీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిపై �
తెలంగాణ జాతిపిత, సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను మూడురోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన ప్రజా ప్రతినిధులకు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అ