కంటోన్మెంట్ | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏవోసీ రోడ్ల మూసివేత జరగలేదని చేసిన కామెంట్కు నిరసనగా మూసివేసిన రోడ్ల ముందు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిశాంక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు నిరసన తెల�
ఏన్కూరు: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా సోమవారం ఏన్కూరు ప్రధాన సెంటర్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముందుగ�
TRS Party | తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. తెలంగాణ భవన్కు చేరుకున్న సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్
CM KCR | మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. తెలంగాణ భవన్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధుదు
CM KCR | తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం తెలంగాణభవన్లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్తూరు సీతారామారావు తండ్రి మస్తాన్రావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ టీఆర
ఎమ్మెల్సీ ఫలితాలతో టీఆర్ఎస్ శ్రేణుల విజయోత్సాహం హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో తెలంగాణభవన్లో సంబురాలు మిన్నంటాయి. మ�
సత్తుపల్లి :తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎమ్మెల్సీ తాతా మధు గెలుపునకు కారణం అని సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధు భారీ విజయం సాధించ�
ఖమ్మం: స్ధానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా ఉంటాయని, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. బుధవ�
టీఆర్ఎస్ నుంచి 12 మంది బరిలో ఆఖరి రోజు 96 నామినేషన్లు దాఖలు అత్యధికంగా ఆదిలాబాద్ నుంచి 23 మంది నేడు పరిశీలన, 26న ఉపసంహరణ హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల కోటాలో శాసనమండలిలోని 12 స్థానాల భర�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం మంత్రులు, పార్టీ నేతలతో ప్రగతి భవన్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, టీఆర్ఎస్ నేతలు మొదటి నుంచీ తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు రుజువుగా పార్లమెంట్ రికార్డులు ఉన్నాయ
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తేతెలంగాణ): యాసంగి వరి సాగు, ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్ర దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ను టీఆర్ఎస్ ప్రజాప్ర�
బండ్లగూడ : కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ రైతులను అదుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి రాజేంద్రనగర్ నియోజకవర్గం న