చండ్రుగొండ: తిప్పనపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ గుగులోత్ భగవాన్నాయక్(92)బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన మృతదేహానికి టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి, ఘనంగా నివాళి అర్పించారు. అంతిమయాత్రల�
ఖమ్మం: టీఆర్ఎస్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పిలుపినిచ్చారు. మంగళవారం ఖమ్మం నగరంలోని టిఆర్ఎస్ కార్యాలయంలో నగర అధ్యక్షులు పగడ
ధారూరు : రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర సమితిలోనే సాధ్యమని, అబివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చూసి భారీగా టీఆర్ఎస్ పార్టీలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు చేరుతున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డ�
కందుకూరు : మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని పలువురు టీఆర్ ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. తీగల విజయం స
రామాయంపేట/మనోహరాబాద్/తూప్రాన్/ చేగుంట /నిజాంపేట, నవంబర్ 12: రైతులపై కే్ంర దం అవలంబిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని న�
కరీమాబాద్ : బీజేపీ దేశంలో రైతులను కాల్చి చంపుతుంటే… రాష్ట్రంలో రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కేంద్రం తెలంగాణలో పండ
వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి దాన్యపు గింజను కేంద్రం కొనుగోలు చేయాలని మాజీ మేయర్ గుండా ప్రకాష్రావు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు లు అన్నారు. శుక్రవారం వరం�
Telangana | యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధర్నాలు నిర్వహించారు. జిల్లా, మండల కేంద్�
కొందుర్గు : కొందుర్గు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 50మంది కాంగ్రెస్ నాయక
Telangana | రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావుకు అదనంగా వైద్యారోగ్య శాఖ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకు�
గోల్నాక : రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్రావు అదనంగా ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం గోల్నాక డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నేత దూసరి శ్రీనివాస్ గౌడ్ మంత్రి హరీష్రావును ఆ
ఇబ్రహీంపట్నం : మరో ఇరవైఏండ్ల వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టే అధికారంలో ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలం మల్కీజ్గూడ గ్రామానికి చెందిన పలుపార్టీల నాయకుల�
హిమాయత్నగర్ : కింగ్కోఠి, షేర్ఘాట్లోని డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం హిమాయత్నగర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేదానం నాగేందర్ను కలిసి వినతి పత్�
కందుకూరు : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావును టీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిశారు. దీపావళి పండగను పురస్క రించుకొని మండల పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మాజీ చైర్మన్ జంబుల గణేష్రెడ్డి, రైతు �