పరిగి : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలోని తమ న�
మంత్రి వేములపై అసత్య ప్రచారాలు చేస్తే గోరి తప్పదు వేల్పూర్ : రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బంధువులు చెక్డ్యాంల కాంట్రాక్టర్లని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి న�
ముమ్మదేవి | రాయికోడ్ ముత్యాల వాడలో ఉన్న ముమ్మా దేవి ఆలయానికి టీఆర్ఎస్ నాయకులు రాయికోడ్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యేసయ్య, గాండ్ల శివకుమార్, చెన్నురి శివ కలిసి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవా�
ఖమ్మం : కేసీఆర్ పాలనలోనే కులవృత్తులకు సముచిత గౌరవం దక్కిందని టీఆర్ఎస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పొట్లపల్లి రాజా అన్నారు. మత్యశాఖ ఆధ్వర్యంలో మండల పరిధి వేపకుంట్ల గ్రామంలోని రెం
సత్తుపల్లి : టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పట్ట�
ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్, మూడు మండలాల అభివృద్ధికి నిధులను మంజూరు చేయించాలని మంత్రి కేటీఆర్ను ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సమక్షంలో ఆర్మూర్ టీఆర్ఎస్ నాయ�
నర్సంపేట : ఉత్తరప్రదేశ్లోని లాఖిమ్పూర్లో రైతుల మృతికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్మిశ్రాను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను ట
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కమలాపూర్ రూరల్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అండగా నిలువాలన
చండ్రుగొండ: కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పునాదిరాళ్లని అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారె ఆదినారాయణ స్పష్టం చేశారు. సోమవారం రావికంపాడు గ్రామానికి చెందిన బాదావత్ బిక్షం(55) కుటుంబాన్ని ఆయన పరామర్శిం�
ఖమ్మం: ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం మహాత్మాగాంధీ152వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ప్రభుత్వ, ప్రైయివేటు కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివ
భద్రాచలం: కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ కార్మిక సంఘం నాయకులు ముందుండాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. శుక్రవారం టీఆర్ఎ�
బోనకల్లు: మధిరలో ఈ నెల 3న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు కోరారు. మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్
కందుకూరు : టీఆర్ఎస్ పార్టీ పటిష్టానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. గురువారం సాయంత్రం మంత్రి కందుకూరు మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశం అ�
ఖమ్మం : రాబోయే కాలంలో ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ను బలోపేతం చేయడంలో పార్టీ నగర కమిటీ, అనుబంధ కమిటీ సభ్యులు క్రియాశీలకంగా పని చేయాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టిఆర్ఎస్