చేవెళ్ల టౌన్ : పేద ప్రజల కోసం టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. టీఆర్ఎస్ చేవెళ్ల మండల నూతన ప్రధాన కార్యదర్శిగా పామెన గ్రామానికి చెందిన తెలుగు
కడ్తాల్ : మండలంలో టీఆర్ఎస్ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే సమక్షంలో తన నివాసంలో మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల �
పెనుబల్లి: టీఆర్ఎస్ పార్టీ పెనుబల్లి మండల మహిళా విభాగాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అధ్యక్షురాలిగా మండలపరిధిలోని పాతకారాయిగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తేళ్లూరి భారతమ్మ, కార్యదర్శిగా వీయం బంజ�
కడ్తాల్ : పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు లభిస్తాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో మండల టీఆర్ఎస్ అనుబంధ కమిటీల అధ్యక్షులను ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో ఏ
బోనకల్లు: టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషిచేయాలని ఖమ్మంజిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. మంగళవారం బోనకల్లు సహకార సంఘం అధ్యక్షుడు చావా వెం�
బోనకల్లు: టీఆర్ఎస్ పార్టీ యువనేతలు పార్టీ అభివృద్ది కోసం సైనికుల్లా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్, మధిర నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి లింగాల కమలరాజు అన్నారు. సోమవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో బో�
కాశీబుగ్గ : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్థన్నపేట్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. ఆదివారం 3వ డివిజన్లోని వజ్ర గార్డెన్స్లో 3, 14వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం ని
ఇబ్రహీంపట్నం : ప్రజల కోసం, పార్టీ కోసం కష్టపడి పని చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదిబట్ల టీఆర్ఎస్ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఆదివారం ప్రకటించారు. ఈ సం�
శంకర్పల్లి : జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాల సభ్యులు పార్టీ ప్రతిష్ట కోసం అనునిత్యం పాటు పడాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. ఆదివారం ఉదయం శంకర్పల్లి మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడ�
కొత్తూరు రూరల్ : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త పార్టీ పట్ల నిబద్ధతతో పని చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం గురువారం ఎమ్మెల్యే సమక్షంలో కొత్తూర�
ఆమనగల్లు : గ్రామస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కంకణం కట్టుకుని పని చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం తన నివాసంలో ఆమనగల్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోనుగోటి అర�
దోమకొండ : టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన గ్రామ, మండల స్థాయి పార్టీ నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోరారు. బుధవారం కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ దోమకొ
TRS Party | టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 23వ
కొత్తగూడెం: టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని,అందుకే ఉర్డూఘర్ చైర్మన్గా అన్వర్ పాషాను నియమించడం జరిగిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉర్�