కూకట్పల్లి: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జండా పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణ�
అన్నపురెడ్డిపల్లి : తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలో గ్రామ, గ్రామాన టీఆర్ఎస్ జెండాపండుగను ఘనంగా నిర్వహించ�
దమ్మపేట : టీఆర్ఎస్ జెండా పండుగ వాడవాడలా పండుగ లా కొనసాగింది. గురువారం మండలంలోని ప్రతి గ్రామంలో గులాబీ జెండా రెపరెపలాడింది. నాగుపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు గులాబి జెండాను ఎగరవేసారు. ముష్ట�
శంషాబాద్ రూరల్ :గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని ఘాన్సిమియాగూడ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు �
బడంగ్పేట: ప్రతిఒక్కరూ సేవా దృక్పథాన్నిఅలవర్చుకుంటే సమాజంలో మార్పు వస్తుందని మహేశ్వరం నియోజక వర్గం టీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్చార్జీ , కేఎంఆర్ ట్రస్టు చైర్మన్ కొత్త మనోహర్రెడ్డి అన్నారు. కరోనా మూలం
కందుకూరు:హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను సీఎం కేసీఆర్ ఎంపిక చేయడంతో బుధవారం ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మండలంలో సంబురాలు జరుపుకున్నారు. �
చాదర్ఘాట్ :ఆజంపురా డివిజన్లోని పర్వత్నగర్లో శ్రీ పిలక్మాతా(శ్రీ శీతలాదేవీ) సహిత శ్రీ శివ పంచాయతన శ్రీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవాలయ అధ్యక్షు�
కేటీఆర్ | టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా
సామాన్యులను నాయకులుగా తీర్చిదిద్దిన కేసీఆర్ ఏడేండ్ల తెలంగాణలో నవ-యువ నాయకత్వ వైభవం ఈయన గాంధీనాయక్!తెలంగాణలో ఏ ఆందోళన జరిగినా వాలిపోయే ఉద్యమకారుడు!తెలంగాణ సాకారమయ్యేదాకా సగం గడ్డం, సగం గుండుతో వినూత్
టీఆర్ఎస్వీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచందర్ హుజూరాబాద్ టౌన్, మే 23: ముదిరాజ్ బిడ్డను అని చెప్పుకునే ఈటల రాజేందర్.. అదే సామాజికవర్గానికి చెందిన పిట్ల మహేశ్ ముదిరాజ్కు చెందిన భూమిని కబ్జా చ