ModiEnemyOfTelangana | నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రధాని మోదీ అపహాస్యం చేయడంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో నిన్న ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఖండి�
బీజేపీ మనువాదుల పార్టీ ఉత్తరాది రాష్ర్టాల్లో నిత్యం దాడులే బండి సంజయ్ కండ్లు ఉన్న కబోది పాలనా సౌలభ్యానికే సచివాలయం అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏడాది చివరిలోగా
మంత్రులతో వచ్చి సీఎంను కలిసిన కొత్త అధ్యక్షులు హైదరాబాద్, జనవరి 27: టీఆర్ఎస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులు గురువారం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా జిల్లాల మంత్�
దిష్టిబొమ్మల దహనం.. గోబ్యాక్ అంటూ ప్లకార్డుల ప్రదర్శన కోరుట్ల నెట్వర్క్, జనవరి 18: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు నిరసన సెగ తగిలింది. పసుపు బోర్డు తెస్తానని, వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరి�
జూబ్లీహిల్స్ : బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న అని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. మంగళవారం రహ్మత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోని వడ్డె�
ఆత్మీయంగా స్వాగతించిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో సీపీఐ, సీపీఎం జాతీయ అగ్రనేతలు శనివారం ప్రగతిభవన్లో సమావేశ
ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేతనైతే ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పై మాట్లాడాలని, దీంతో పాటు అభివృద్ధిలో సలహాలు సూచనలు అందించాలని, అలాకాకుండా రాజకీయ లబ్దికోసం జిల్లాను అభివృద్ధి లో పరుగులు పెట్టిస�
అభివృద్ధి గురించి తెలుసుకొని ‘నడ్డా’ మాట్లాడాలి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ డ్రైనేజీలైన్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే దానం బంజారాహిల్స్,జనవరి 6: రాష్ట్రంలో ఏడేండ్లుగా జరుగు�
250 కిలోమీటర్లు పరుగుపరుగున సూర్యాపేట, జనవరి 5 (నమస్తే తెలంగాణ): పై ఫొటోలో ఉన్నది సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం అడివెంల శివారులోని డీబీఎం-71 కాల్వ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో దాదాపు 250 కిలోమీటర్ల దూరంల
యాచారం : టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సూచించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, నందివనపర్తి మాజీ సర్ప�
చందంపేట: మండలంలోని ముడుదండ్ల గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు టిఆర్ఎస్ నాయకులు. గ్రామంలో పాఠశాలకు ప్రహరీ, గ్
మధిర : టీఆర్ఎస్ పాలనలో దేవాలయాలకు మహర్దశ వచ్చిందని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మా�