టీఆర్ఎస్ సీనియర్ నేత బచ్చపల్లి తిరుపతి మృతిపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి మండ లం జిల్లెల్లకు చెందిన తిరుపతి (39) రెండు నెలల క్రితం క్యాన్సర్ బారిన పడి, సికింద్రాబాద్లోని య
కేంద్రం ఇష్టారీతిగా పెంచుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పేదల బతుకు ప్రశ్నార్థకంగా మారిందని రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష ఉపనేత కేఆర్ సురేశ్రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల కారణంగా వ�
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నార్కట్పల్లి మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి ఏకైక కుమారుడు దినేశ్రెడ్డి మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం నల్లగొండకు కారులో వస్తూ తొండు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు సోమాని శ్రీనివాసరావు (37) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పట్టణానికి చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు �
తాను చెప్పిన ప్రకారం, చెప్పిన సమయానికి తన ఇంటిని కూల్చేందుకు పొక్లెయిన్తో వచ్చానని, తాను విసిరిన సవాల్కు బీజేపీ నేత వెంకటరమణారెడ్డి తోకముడిచారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్రావు అన�
బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణా రెడ్డి తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి నిజాయితీని నిరూపించుకోవాలని, తన తండ్రి ఇంటిని రోడ్డు వెడల్పు కోసం ఈ నెల 28న కూల్చేందుకు జేసీబీతో సిద్ధ్దంగా ఉంటానని టీఆర్ఎస్ �
టీఆర్ఎస్ నేతను మాట్లాడుకుందామని పిలిచిన బీజేపీ నేత కత్తితో దాడికి పాల్పడిన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇస్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యూనల్లకుం
యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం దౌల్తాబాద్లో ఐకేపీ ఆధ్వర్యం�