సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అలుగునూర్లో టీఆర్ఎస్ కార్మిక నేత రూప్సింగ్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. నూతన వధూ వరులను ఆశీర్వదించా�
మణికొండ : జనవాసాల మధ్యలో ఇటీవల విద్యుత్ అధికారులు ఏర్పాటు చేసిన 11కేవీ హైటెన్షన్ వైర్లకు తగిలి ఓ వ్యక్తి విద్యుత్షాక్కు గురైన సంఘటన మణికొండ మున్సిపాలిటీ లాలమ్మగార్డెన్స్లో బుధవారం చోటుచేసుకుంది. �
మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతో టీఆర్ఎస్ నేత ఔదార్యం గిఫ్ట్ ఏ స్మైల్ కింద రూ.1.80 లక్షలు అందజేత ఎల్లారెడ్డిపేట, జూలై 29: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన గిరిజన ఖోఖో క్�
మహబూబ్ నగర్ : జిల్లాలోని గండీడ్ మండలం జక్లపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సి. గోపాల్ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మంగ�
ఖమ్మం : మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన టీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. పరిహారం అందజేసి ఆదుకుంది. నిరుడు అక్టోబర్ నెలలో పూర్వ ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రా