టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నార్కట్పల్లి మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి ఏకైక కుమారుడు దినేశ్రెడ్డి మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం నల్లగొండకు కారులో వస్తూ తొండు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు సోమాని శ్రీనివాసరావు (37) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పట్టణానికి చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు �
తాను చెప్పిన ప్రకారం, చెప్పిన సమయానికి తన ఇంటిని కూల్చేందుకు పొక్లెయిన్తో వచ్చానని, తాను విసిరిన సవాల్కు బీజేపీ నేత వెంకటరమణారెడ్డి తోకముడిచారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్రావు అన�
బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణా రెడ్డి తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి నిజాయితీని నిరూపించుకోవాలని, తన తండ్రి ఇంటిని రోడ్డు వెడల్పు కోసం ఈ నెల 28న కూల్చేందుకు జేసీబీతో సిద్ధ్దంగా ఉంటానని టీఆర్ఎస్ �
టీఆర్ఎస్ నేతను మాట్లాడుకుందామని పిలిచిన బీజేపీ నేత కత్తితో దాడికి పాల్పడిన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇస్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యూనల్లకుం
యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం దౌల్తాబాద్లో ఐకేపీ ఆధ్వర్యం�
రాష్ట్ర ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే కుట్ర రైతులకు రైస్తో సంబంధం లేదని ఒకరోజు.. కేంద్రం రా రైస్ మాత్రమే కొంటదని మరోరోజు అడ్డదిడ్డ వాదనలు, అంతులేని అబద్ధాలు హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ధాన్య�
కొత్తగూడెం: జిల్లాలోని చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో ఉన్న ఎస్ఆర్టీ ఏరియా బాధితులకు అండగా ఉంటామని, వారిని అక్కడి నుంచి తొలగించవద్దని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు అన్న�
దమ్మపేట: మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తొగర్ల శ్రీరాములు కుమారుడు గోపి ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తెలంగాణ భవన్ ఇన్చార్జ్ ఆర్జేసీ కృష్ణ పుట్టినరోజు వేడుకలు సోమవారం టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. యువజన విభాగం జిల్లా అధ్యక్షు�
ముషీరాబాద్ : ముషీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పిఆర్.రమేష్కుమార్ ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. ఉదయం ఇంట్లో ఉండగా గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృత�
చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ రాములు మొయినాబాద్ : పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కార్యకర్తలు అంకిత భావంతో పని చేయాలని చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ ర
కవాడిగూడ : ట్యాంక్బండ్ వద్ద గల జలవిహార్లో మంగళవారం జరిగే టీఆర్ఎస్ విస్తృత కార్యకర్తల సమావేశానికి ప్రతి డివిజన్ నుంచి వంద మంది తరలి వచ్చి విజయవంతం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపు �