Allu Arjun | అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య వైరం నడుస్తుందంటూ కొద్ది రోజులుగా అనేక ప్రచారాలు జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఏపీ ఎన్నికల సమయం నుండి రెండు కుటుంబాల మధ్య విభేదాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి.
అల్లు అర్జున్, అట్లీ సినిమా ఖరారైపోయింది. ప్రకటన కూడా వచ్చేస్తున్నది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్తో బన్నీ చేతులు కలుపుతారు. ప్రస్తుతం బన్నీ, అట్లీ సినిమా అంటే.. వందలకోట్ల పైమాటే. సినిమా హిట్ అయితే.. వసూళ�
తెలుగు సినిమా పౌరాణికంతో మొదలైంది. పౌరాణికంతోనే ఎదిగింది. కానీ.. పోనుపోనూ పౌరాణికాలు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. టాలీవుడ్లో వచ్చిన చివరి పౌరాణికం ‘శ్రీరామరాజ్యం’. ఆ తర్వాత మళ్లీ పౌరాణిక చిత్రం రాలేదు. అయ�
AA 22 | పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేయనున్నాడు అనే దానిపై కొద్ది రోజులుగా చర్చ నడుస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడా లేదంటే అట్లీతో చేస్తాడా అనే దానిపై సస్పెన్స్ �
Allu Arjun | ‘పుష్ప’ ఫ్రాంచైజీతో అందనంత స్టార్డమ్ని సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. నిజానికి ‘పుష్ప-2’ తర్వాత ఆయన త్రివిక్రమ్తో సినిమా చేయాలి.
Allu Arjun-Trivikram| ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. బడా హీరోలందరు కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. అయితే పుష్ప2
‘పుష్ప-2’ వంటి పాన్ ఇండియా బ్లాక్బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే తదుపరి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికైతే త్రివిక్రమ్, అట్లీ సినిమాలు లైనప్లో ఉన్నాయి. సం�
‘పుష్ప2’తో ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ స్మాష్ చేసేశాడు అల్లు అర్జున్. దాంతో ఆయన చేయబోయే సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివ�
బుట్ట బొమ్మ పూజా హెగ్డే టంగ్ స్లిప్ అయ్యింది. తనకు ఏ సినిమాతో అయితే మంచి పేరు వచ్చిందో అదే సినిమా గురించి తప్పుగా పలికింది. ఒక సినిమా ఇంటర్వ్యూలో భాగంగా పూజా మాట్లాడుతూ.. అలా వైకుంఠపురములో తమిళ సిన�
Allu Arjun | ‘పుష్ప-2’ చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్న తదుపరి సినిమాపై దేశవ్యాప్తంగా అభిమానుల్లో చర్చ జరు
‘పుష్ప-2’తో బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ చెడుగుడు ఆడేశాడు బన్నీ. త్రివిక్రమ్తో చేయబోయే ఆయన నెక్ట్స్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ ఏడాది మిడిల్లో ఈ సినిమా మొదలు కానున్నదని చిత్ర నిర్మాత
దేశవ్యాప్తంగా ‘పుష్ప-2’ అఖండ విజయంతో దూసుకుపోతున్నది. అన్ని భాషల్లో పుష్పరాజ్ హవా కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్న తదుపరి సినిమాపై అభిమానుల్లో ఒక్క�
Poonam Kaur | సోషల్ మీడియాలో ప్రస్తుతం నయనతార ధనుష్ వివాదం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. నయనతారపై నెట్ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని తీయగా.. ఈ డాక్యుమెంటరీలో తాను నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాలో నుంచ�