తెలుగు సినిమా పౌరాణికంతో మొదలైంది. పౌరాణికంతోనే ఎదిగింది. కానీ.. పోనుపోనూ పౌరాణికాలు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. టాలీవుడ్లో వచ్చిన చివరి పౌరాణికం ‘శ్రీరామరాజ్యం’. ఆ తర్వాత మళ్లీ పౌరాణిక చిత్రం రాలేదు. అయ�
AA 22 | పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేయనున్నాడు అనే దానిపై కొద్ది రోజులుగా చర్చ నడుస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడా లేదంటే అట్లీతో చేస్తాడా అనే దానిపై సస్పెన్స్ �
Allu Arjun | ‘పుష్ప’ ఫ్రాంచైజీతో అందనంత స్టార్డమ్ని సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. నిజానికి ‘పుష్ప-2’ తర్వాత ఆయన త్రివిక్రమ్తో సినిమా చేయాలి.
Allu Arjun-Trivikram| ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. బడా హీరోలందరు కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. అయితే పుష్ప2
‘పుష్ప-2’ వంటి పాన్ ఇండియా బ్లాక్బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే తదుపరి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికైతే త్రివిక్రమ్, అట్లీ సినిమాలు లైనప్లో ఉన్నాయి. సం�
‘పుష్ప2’తో ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ స్మాష్ చేసేశాడు అల్లు అర్జున్. దాంతో ఆయన చేయబోయే సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివ�
బుట్ట బొమ్మ పూజా హెగ్డే టంగ్ స్లిప్ అయ్యింది. తనకు ఏ సినిమాతో అయితే మంచి పేరు వచ్చిందో అదే సినిమా గురించి తప్పుగా పలికింది. ఒక సినిమా ఇంటర్వ్యూలో భాగంగా పూజా మాట్లాడుతూ.. అలా వైకుంఠపురములో తమిళ సిన�
Allu Arjun | ‘పుష్ప-2’ చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్న తదుపరి సినిమాపై దేశవ్యాప్తంగా అభిమానుల్లో చర్చ జరు
‘పుష్ప-2’తో బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ చెడుగుడు ఆడేశాడు బన్నీ. త్రివిక్రమ్తో చేయబోయే ఆయన నెక్ట్స్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ ఏడాది మిడిల్లో ఈ సినిమా మొదలు కానున్నదని చిత్ర నిర్మాత
దేశవ్యాప్తంగా ‘పుష్ప-2’ అఖండ విజయంతో దూసుకుపోతున్నది. అన్ని భాషల్లో పుష్పరాజ్ హవా కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్న తదుపరి సినిమాపై అభిమానుల్లో ఒక్క�
Poonam Kaur | సోషల్ మీడియాలో ప్రస్తుతం నయనతార ధనుష్ వివాదం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. నయనతారపై నెట్ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని తీయగా.. ఈ డాక్యుమెంటరీలో తాను నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాలో నుంచ�
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్ర�
ఇటీవల కాలంలో నిర్మాత నాగవంశీ పేరు తెలుగు సినీ పరిశ్రమలో హాట్టాపిక్గా మారింది. ప్రతి విషయంలోనూ కుండబద్దలు కొట్టినట్లు.. ముక్కుసూటిగా మాట్లాడుతుంటాడు ఈ యువ నిర్మాత. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై భ�