ట్రిబ్యునల్లో నీటివాటాలు తేలేవరకూ రివర్ బోర్డుల గెజిట్ను అమలు చేయడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదించింది.
బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్లో ఏపీ సర్కారుకు చుక్కెదురైంది. కృష్ణా జలాల పంపిణీ విచారణ అంశాలపై ఎస్వోసీ (స్టేట్మెంట్ ఆఫ్ కేస్) దాఖలు కోసం జూన్ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలన్న ఏపీ విజ్ఞప్తిని ట్రిబ్య�
ఎన్నికల నేపథ్యంలో ఎస్వోసీ (స్టేట్మెంట్ ఆఫ్ కేస్)ను దాఖలు చేయలేకపోతున్నామని, ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది.
GO First | దివాలా ప్రక్రియలో ఉన్న గో ఫస్ట్ ఎయిర్లైన్స్ పునరుద్ధరణ ప్రణాళికను కొన్ని షరతులతో ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ ఆమోదించింది. బడ్జెట్ విమానాల్ని నడిపే గో ఫస్ట్ దివాలా పిటిషన్ వేసి మే 3 నుంచి ఫ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ వేయడం అసమంజసమని, దానిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్ర�
కృష్ణా నదీజలాల పంపిణీకి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభు త్వం మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
కృష్ణా నదీజలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సర్కారు ఒత్తిడికి కేంద్రం స్పందించింది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా ? వద్దా ? అంటూ సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది.
కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నది. కొత్త ట్రిబ్యునల్ వేయవచ్చని కేంద్ర న్యాయశాఖ సలహా ఇచ్చినా, పదేపదే సంప్రదింపుల పేరుతో ఎనిమిదేండ్లుగా తా
నీరు ఎక్కువ ఉన్న చోట వినియోగాన్ని తగ్గించుకొని, ఆ నీటిని తక్కువ ఉన్న చోటుకు పంపింగ్ చేసుకొనే ఆఫ్ సెట్ మాడల్ ఎంతో శ్రేయస్కరమని సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ, తెలంగాణ తరఫు సాక్షి చేతన్ పండిట్ అన్నారు
అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించకుండా చోద్యం చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కృష్ణా నదీజలాల్లో తెలంగాణ వాటాను తేల్చకుండా ఎనిమిదేండ్ల నుంచి కాలయాపన చేస్తున్నది.
Water dispute Tribunal | అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం సత్వరమే ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని, కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమా�
కవాడిగూడ : తెలంగాణ స్టేట్ పంచాయితీ రాజ్ కమిషనర్గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఎ. శరత్ను తెలంగాణ స్టేట్ పంచాయితీ రాజ్ ట్రిబ్యూనల్ చైర్మన్ బండారు భాస్కర్, సభ్యులు పులిగారి గోవర్ధన్ ర