గిరిజన యువకుడిని పోలీసుస్టేషన్లో పెట్టి అకారణంగా తీవ్రంగా కొట్టిన ఎస్ఐని వెనకేసుకు రావడమే కాకుండా.. అతడిని కాంగ్రెస్ గిరిజన నాయకులు కనీసం పరామర్శించలేని స్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు హాతీర�
రుద్రంగి మండలం సర్పంచిండా గ్రామానికి చెందిన మాలోత్ ఠాకూర్ సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ లో సీటు సాధించడంతో ఉమ్మడి మానాల గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకుమాలోత్ ఠాకూర్ను గురువారం ఘన�
Tribals Protest | మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హైలెవెల్ వంతెనలు, రోడ్ డ్యాంలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘం నాయకులు చేపట్టిన నిరహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకున్నది.
ఇందిరమ్మ ఇండ్లపై టీఏసీ (గిరిజన సలహా మండలి) సమావేశంలో రచ్చ రచ్చ జరిగింది. కేటాయించిన ఇండ్లు సరిపోవని అధికార, ప్రతిపక్ష గిరిజన నేతలందరూ ముక్తకంఠంతో నిరసించారు. గిరిజన ప్రాంతాల్లో ఇండ్ల సంఖ్యను పెంచాలని కో�
G.O. No. 49 | కాగజ్నగర్,ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో ఫారెస్ట్ కన్జర్వేషన్ సంభందించిన జీవో నెంబర్ 49 ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు నిరసనలను కొనసాగిస్తున్నాయి.
Tribal leaders Arrest | నల్లమలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నిర్వహించిన ఆదివాసుల సభకు ఆదివాసి నాయకులు వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేయడం పట్ల సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
House arrest | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 10 : గిరిజన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పలు గిరిజన సంఘాలు గురువారం చలో హైదరాబాద్ కు పిలుపు ఇచ్చాయి. దీంతో హైదరాబాదుకు తరలి వెళ్లడానికి సిద్ధపడ్డ తెలంగాణ గిర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రోళ్లపాడు ఆయకట్టు కింద ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో పంటలు ఏటా నిలువునా ఎండిపోతున్నాయి. గోదావరి నీటితో తమ ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్న ఆ ప్రాంత ప్రజల ఎన్నోయేండ్ల కల.. కలగానే మి�
లగచర్ల ఘటన అనంతరం బాధితుల పరామర్శకు వెళ్తున్న మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నా ఆ పార్టీ నేతలు స్పందించకపోవడం దేనికి నిదర్శనమని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రా�
ఛత్తీస్గఢ్ను 2018కి ముందు 15 ఏండ్ల పాటు పాలించిన బీజేపీ, 2018 తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమను మోసగించాయని స్థానిక ఆదివాసీ నేతలు చెబుతున్నారు.