Man Slits Wife Throat | భార్యతో రాజీ కోసం ఒక వ్యక్తి ప్రయత్నించాడు. 175 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె వద్దకు చేరుకున్నారు. అయితే వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అతడు బహిరంగంగా ఆమె గొంతు కోశాడు.
కరీంనగర్లోని మంకమ్మతోటలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. దీనిని ప్రముఖ గాయని మధుప్రియ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్, బెంగళూర్�
మా నాయనమ్మ వాళ్లింట్లో నాన్నే పెద్దవాడు. పద్నాలుగు మంది సంతానంలో చిన్నప్పుడే పోయినవాళ్లు పోగా, ముగ్గురు మేనత్తలు, ఇద్దరు చిన్నాయనలు ఉండేవారు. అయితే మా అమ్మానాన్నలకు నేనూ, అక్కా బాగా ఆలస్యంగా పుట్టాం గను�
పర్యటనలే మనిషిని పరిపూర్ణుడిని చేస్తాయి. ‘ఓ ఏడాది గడిచిపోయే సరికి... ఇంతకుముందు చూడని ప్రదేశానికి వెళ్లిరావాలి’ అంటారు బౌద్ధ గురువు దలైలామా. ఇంటినుంచి అడుగు బయట పెట్టకపోతే మాత్రం ఉన్నచోటనే ఉండిపోతాం.
తెలంగాణ నుంచి బెస్ట్ ట్రావెల్ ఏజెంట్ అవార్డును ఆర్వీ టూర్ అండ్ ట్రావెల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ దక్కించుకున్నది. బుధవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధికి రాష్ట్ర పర్యాట�
Dog Travels in Local Train | ఒక వీధి కుక్క ప్రతి రోజూ లోకల్ రైలులో (Dog Travels in Local Train) ప్రయాణిస్తున్నది. లోకల్ రైళ్లలో ప్రయాణించే వారికి ఆ కుక్క ఎలాంటి ఇబ్బంది కలిగించదు. ఇది చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో క్లిప్ ష
ప్రార్థనతోనే తమ రోజువారీ జీవితం ప్రారంభమవుతుందని వెల్లడించారు హీరో రామ్ చరణ్. తాము పర్యటనల నిమిత్తం ఏ ప్రాంతానికి వెళ్లినా వెంట దేవుళ్ల ఫొటోలను, పూజా సామాగ్రిని తప్పకుండా తీసుకెళ్తామని ఆయన చెప్పారు.
గంగానది పుష్కరాలు, చార్ధామ్ యాత్రకు వెళ్లే వారికి ప్రత్యేక రాయితీని కల్పించినట్టు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అధినేత రమణ తెలిపారు. మంగళవారం కూకట్పల్లిలోని తన కార్యాలయంలో యాత్ర,
చిన్నప్పుడు తనను పెంచిన నానమ్మను చూసేందుకు ఓ వ్యక్తి 45 ఏండ్ల తర్వాత స్పెయిన్ నుంచి బొలీవియా వెళుతూ తన ప్రయాణం, నానమ్మను కలుసుకోవడం అంతటినీ రికార్డు చేశాడు.
పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లేందుకు ఇంటర్నెట్లో టూరిజం ప్యాకేజీల కోసం శోధించే యాత్రికులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. చాలా మంది ఎక్కడి వెళ్లాలి, టూర్స్ అం
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల వర్ష బాధితులకు అండగా నిలిచారు. నిరాశ్రయులైన వారిని ఆదుకుంటామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. పెద్దపల్లి ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోని నంది రిజర్వాయర
ప్రయాణ చార్జీలు తిరిగి చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రన్నలతో కూడిన బెంచ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్కు చె�
పంచలింగాల వద్ద కోటి విలువైన ఆభరణాలు సీజ్ హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): బస్సులో అక్రమంగా తరలిస్తున్న వజ్రాలు, ముత్యాల బంగారు ఆభరణాలను ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్టు వద్ద పోలీసులు