జాతీయ రహదారి-44 ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు మంటలు అంటుకొని దగ్ధమైన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, ప్రయాణికుల కథనం మేరకు.. సలీం ట్రావెల్స్ బస్సు ఆదివారం రాత్రి బెంగళూర్ నుంచి హై
మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Travel Bus) దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్�
Suryapet | సూర్యాపేట(Suryapet district) మండలం టేకుమట్ల గ్రామం వద్దగల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న సాయి కృష్ణ ప్రైవేట్ ట్రావెల్ బస్సు(Travel bus)డ్రైవర్కు �
ట్రావెల్ బస్సును లారీ ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా పాలమాక�
Bus Overturns | ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. మరో 55 మంది గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. సమీపంలోని ఆసుపత్రులకు క్షతగాత్రులను తరల�
25 మంది ప్రయాణికులతో విక్రమ్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉండవెల్లి క్రాస్ రోడ్డు
నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి శివారులో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని రాజోలు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఎస్ కే ఎస్ ట్రావెల్స్ బస్సు ముంద�