ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన మరుమతులకు నోచుకోలేక శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ప్రయాణం చేయడం ప్రమాదకరంగా ఉంది. వంతెన ఇలా ఉంటే ప్రయాణం ఎలా చేయడం అని ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం వందలాది భారీ వా�
Hyderabad | సెలవురోజు, వీకెండ్ వచ్చిందంటే చాలు.. అందమైన పర్యాటకం.. అనురాగాల ప్రయాణం అంటూ.. నగరవాసులు విహార యాత్రలకు జై కొడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఒక్కరోజులో చూడగల పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు ఆసక్తి చూ
Champions Trophy: ఫ్యామిలీలతో కలిసి విదేశీ టూర్లకు వెళ్లే విధానాన్ని బీసీసీఐ మార్చేసింది. కనీసం 45 రోజులు విదేశాలకు వెళ్తేనే.. ఆ జట్టుతో కుటుంబీకులు వెళ్లేందుకు రూల్ క్రియేట్ చేశారు. చాంపియన్స్ ట్రోఫీ నుంచ�
రోజువారీ ప్రయాణానికి చాలామంది మోటర్ సైకిళ్లను వాడుతుంటారు. ఈ ద్విచక్ర వాహన చోదకులు గుంతలు, గతుకుల రోడ్ల కారణంగా గాయాల పాలయ్యే ప్రమాదంతోపాటు దీర్ఘకాలంలో వెన్నునొప్పి బారినపడే ముప్పు పొంచి ఉంది.
India advises citizens | మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్పై దాడులకు ఇరాన్ సన్నద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం సూచనలు జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్కు ప్రయాణ
భారత పర్యాటకులకు ఇరాన్ శుభవార్త చెప్పింది. వారు తమ దేశంలో పర్యటించడానికి వీసా కలిగి ఉండాలన్న నిబంధనను ఈ నెల 4 నుంచి కొన్ని షరతులతో ఎత్తి వేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. సాంస్కృతిక, పర్యాటక సంబంధాల �
జాబ్ మార్కెట్ కోలుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుత 2024 సంవత్సరంలో దేశీయంగా నియామకాలు 8.3 శాతం పెరుగుతాయని ఫౌండిట్ యాన్యువల్ ట్రెండ్స్ తాజా రిపోర్ట్లో తెలిపింది.
Tejashwi Yadav | ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ( Tejashwi Yadav) జనవరి 6 నుంచి 18 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. ఈడీ సమన్ల నేపథ్యంలో ఢిల్లీ కోర్టు దీనికి అనుమతి ఇచ్చింది.
Travel | ‘సంవత్సరానికోసారి భూటాన్ వెళ్లగలిగిన వారు ఈ భూమ్మీద అదృష్టవంతులు’ అంటారు ఓల్గా. ఆ అదృష్టాన్ని వెతుక్కుంటూ ముప్పై నుంచి అరవై అయిదేళ్ల వయసున్న మరో పదకొండుమంది మహిళలతో కలిసి వారంరోజుల భూటాన్ యాత్రక�
Dangerous Tourist Places | అక్కడ.. ఊపిరి బిగబట్టేంత ఉత్కంఠ. రక్తం గడ్డకట్టుకుపోయేంత చలి. ఒంటికి చెమటలు పట్టేంత భయం. ఒక్క అడుగు తప్పినా పాతాళానికే ప్రయాణం. చిన్న అంచనా తారుమారైనా ప్రాణాలు గాల్లోనే. అయినా సరే అక్కడికే ప్రయాణ
Kedarkantha Trek | ఉత్తరాఖండ్.. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న దేవభూమి. మహర్షులు నడయాడిన పుణ్యస్థలి. ఎత్తయిన కొండలు, పచ్చని నేల, చూపు తిప్పుకోనివ్వని ప్రకృతి రమణీయత ఈ ప్రాంతం సొంతం. ఈ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలో స