మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో వరద పోటెత్తింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో రోడ్లు భారీగా దెబ్బతిన్�
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తున్నది. కానీ స్థానికంగా తలెత్తే సమస్యలతో అప్పుడప్పుడు కరెంట్ పోతున్నది. ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
Current | 24 గంటలు కరెంటు ఇస్తే.. అంతరాయం లేకుండా నడిచి మోటర్లు కాలిపోతాయన్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. 24 గంటలు ఇవ్వడం వల్ల ఎప్పుడు అవసరమున్నవాళ్లు అప్పుడు తమ పంపుసెట్లు ఆన్చేసి, అవసరం తీరాక ఆఫ్ చేసుకున
‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కరెంట్ సరఫరా ఉండదు. రాష్ట్రం అంధకారం అవుతుంది’ అని నాటి సమైక్య పాలకులు చేసిన దురహంకార వ్యాఖ్యలకు చెంపపెట్టులా నేడు తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయి.
వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా కరెంటును సరఫరా చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు పేర్కొన్నారు.
వేసవిలో మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలతో యాసంగిలో రైతులు పెద్ద ఎత్తున వరి, ఇతర పంటలను సాగు చేశారు. ఎండలు �
రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా విద్యుత్ను సరఫరా చేసేందుకు డిస్కం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా నగర శివారు సైబర్ సిటీ,
వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా ప్రకటించి ఐదేండ్లు పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రైతులు ఢోకా లేకుండా సాగు చేస్తున్నారు. ఆరు నుంచి ఎనిమిది గంటల కరెంట్ కోసం రైతులు ఎదురుచూసే రోజుల నుంచి.. న�
విద్యుత్ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండి పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా తలెత్తే ఓవర్ లోడ్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు.
విద్యుత్తు అనేది చాలా ముఖ్యమైన వనరు అని, దాన్ని దుర్వినియోగం చేయొద్దని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు సూచించారు.