వచ్చీపోయే కరెంట్తో అన్నదాతలు అరిగోస పడుతున్నరు. రోజుకు ఐదారు సార్లు పోవడం.. లో వోల్టేజీతో స్టార్టర్లు, మోటర్లు కాలుడు.. డీపీలు పేలిపోవడం సర్వసాధారణమైంది. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల దాకా కరెంట్ ఇస్తున్న �
చూస్తుంటే తొండలకు తెలంగాణపైనో, తెలంగాణ ప్రభుత్వంపైనో ఏదో కోపం వచ్చినట్టుంది. అందుకే ప్రాణాలను బలిపెట్టి మరీ రాష్ట్రంలో కరెంటు కట్ అయ్యేలా చేస్తున్నాయి.
పొలాల వద్ద మోటర్లకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వహించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడు నెలల క్రితం డీడీలు కట్టినా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. కామారెడ్డి మండ�
రాష్ట్రవ్యాప్తంగా శనివారం పలుచోట్ల మోస్తరు వర్షం కురవగా, కొన్ని ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో వర్షం కురవడంతో రోడ్లపై చెట్లు విరిగిపడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింద�
గ్రేటర్ పరిధిలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నది. అందుకు తాజా నిదర్శనం.. జీహెచ్ఎంసీ పరిధిలో గతేడాది మార్చి 6వ తేదీ నాటికి 59.53 మిలియన్ యూనిట్లుగా ఉన్న అత్యధిక విద్యుత్ వినియోగం, 2024లో 6న అత్యధికం
నగర శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధి దాటిన తర్వాత ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి దానిలోని వైర్లు, ఆయిల్ను దొంగలిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను మంగళవారం అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ �
కాంగ్రెస్ పేరు చెప్తేనే రైతన్న కన్నెజేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా సాగిన కాంగ్రెస్ పాలనలో పడిన ఎడతెరిపి లేని కష్టాలను తల్చుకొని వణికిపోతున్నాడు. ఇప్పుడు మళ్లీ మూడు గంటల కరెంటు పాట పాడుతు
కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతం. ఎప్పుడొస్తదో పోతదో తెల్వని కరెంట్తో బావుల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఉండేది. ఏ అర్ధరాత్రో 2-3 గంటలు వచ్చే కరెంట్ వల్ల ఎందరో అన్నదాతలు విద్యుదాఘాతంత�
ఉమ్మడి రాష్ట్రంలో రైతన్నకు అన్నీ తిప్పలే ఉండేవి. ప్రతి వ్యవసాయ సీజన్ను కష్టాలతో ఆరంభించాల్సి వచ్చేది. ప్రతిసారీ ఎదురీతే. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. విత్తనాలు సకాలంలో దొరికేవి కావు.
మూడురోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతున్నది. ఎడతెరిపిలేని వర్షాలతో ఊరూరా జలధార పారుతున్నది.
వర్షాల వేళ ప్రజలు ఇండ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని ట్రాన్స్కో సీఎండీ రఘుమారెడ్డి (TRANCO CMD Raghuma Reddy) సూచించారు. విద్యుత్ పరికరాలకు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలన్నారు.