నగరంలోని సికింద్రాబాద్ నాగార్జున నగర్కు చెందిన ఒక వినియోగదారుడు జూన్ నెలలో తనకు కొత్త ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇవ్వాలంటూ డిస్కంకు రూ.2.61లక్షలు చెల్లించారు. అప్పటికే తన ఇంట్లో డీటీఆర్ ఏర్పాటుకు స
Gadwal : అధికలోడు కరెంటుతో ఇబ్బందులు పడుతున్న రైతులందరూ కొత్త ట్రాన్స్ఫార్మర్ల(Transformers) కోసం డీడీలు చెల్లించాలని.. అప్పుడు కొత్త ట్రాన్స్ఫార్మర్లు అందజేస్తామని విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) పేర
ఓవైపు సాగునీరు రాక.. మరోవైపు కరెంట్ లేక వానకాలం పంటలు ఎండుతున్నాయి. నాటేసిన పొలాలు పదిహేను రోజులకే నెర్రెలు బారి పోతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట శివారు ఖుర్ధులింగంపల్ల�
అధికారులు విద్యుత్తు సమస్యను పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఊకల్ శివారు బీల్నాయక్తండాకు వ్యవసాయ కనెక్షన్�
కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది బిగించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో సోమవారం రైతులు ధర్నాకు దిగారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి పది రోజులవుతున్నా.. దాన�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామ రైతుల విద్యుత్తు సమస్య తీరింది. మూడు రోజులుగా విద్యుత్తు సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఆదివారం నిరసన తెలుపగా.. ‘వాన లేదు.. కరెంటు రాద�
‘ఇందిరమ్మ రాజ్యమంటే ఏమో అనుకున్నం.. కానీ బిందె సేద్యం కూడా వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇందిరమ్మ పాలన ముసుగులో ఆడబిడ్డలకు ఎంతటి దుస్థితి తెచ్చినవ్ రేవంత్?’ అంటూ ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్
Farmers | రామాయంపేట సర్కిల్ వ్యాప్తంగా ఫోన్ నెంబర్లను ఇస్తున్నానని.. రైతులు ఎవ్వరు కూడా విద్యుత్ రాకపోయినా ఏదైనా మరమ్మత్తు ఉన్నా ఈ ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు రామాయంపేట ఏడీఈ ఆదయ్య.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘ఓ వైపు వానలు కురవడం లేదు.. మరో వైపు ట్రాన్స్ఫార్మర్లు పాడై నీరందక పంటలు ఎండిపోతున్నయ్.. మహాప్రభో’ అంటూ మంగళవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్కు చెందిన 30 మంది రైతులు మల్లాపూర్ విద్యుత్త
పత్తాలేని ట్రాన్స్ఫార్మర్లు, కనెక్షన్లు డీడీలు చెల్లించినా తప్పని పడిగాపులు అందుబాటులో లేని మెటీరియల్ ఏడాది కాలంగా పెండింగ్లోనే పనులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు పట్టించుకోని కాంగ్రెస్�
రాష్ట్రంలో విద్యుత్తు వినియోగదారులపై చార్జీల భారం తప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి చార్జీల పెంపులేదని విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) మంగళవారం ప్రకటించింది.
గతంలో వేసిన విద్యుత్ స్తంభాలు (Electric Poles) పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ అనేక సార్లు ప్రమాదాలు జరిగినా సంబంధించిన అధికారుల్లో చలనం ర�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామ నల్ల చెరువు కింద దాదాపు 20 ఎకరాలు, గారెపల్లి చింతల చెరువు కింద సుమారు 30 ఎకరాల వరి పంట ఎండిపోయింది. దీంతో రైతులు పంటను జీవాలకు వదిలేస్తున్నారు.
కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియడంలేదని, ట్రాన్స్పార్మర్లు కాలిపోతే డీడీలు కట్టి నెలలు గడిచినా ఇచ్చే పరిస్థితే లేదని వివిధ జిల్లాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ కల్యా