పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఊరకుంట వద్ద ఓ పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుదాఘాతంతో ఓ చూడి గేదె మృతి చెందింది. దీంతో గేదె మరణంతో దానిని పెంచిన రైతుకు రూ.70 వరకు నష్టం వాటిల్ల
గత రెండు రోజులుగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో కార్మికుల క్వార్టర్లలో విద్యుత్ వినియోగం అధికమైంది. పెరిగిన లోడ్తో పాటు ఎండ తీవ్రత కారణంగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటున్న ఘటనలు చోటుచేసుకుంటున్�
విద్యుత్తు పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమాలకు పాల్పడుతూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ నగర శివారుల్లో పనిచేసే సి�
మదనాపురం మండలం నెల్విడి ఎత్తిపోతల పథకం కింది ఆయకట్టులోని వరి పొలాలు 20రోజులుగా సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ ఎత్తిపోతల పథకంలో ఆయకట్టు రైతులు బోర్ల ద్వారా ఇప్పటి వరకు సాగును నెట్టుకొచ్చారు. మా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని పెట్రాంచెలక సమీపంలో గల 25 కె.వి ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు.
‘మూడేండ్ల సంది తన రెక్కల కట్టంతో బతుకుతున్నం.. ఎప్పుడూ ఓ నోరు లేని జీవిగా చూడలె.. మాలో ఒకదానిగా, మా ఇంటి బిడ్డగానే సాకినం.. మా కుటుంబ బరువును మోసింది. ఎండనక.. వాననక పొలం కాడికి నడిచింది. అది కట్టపడితేనే మా ఇంటి�
ఒక వైపు 34వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్న ఉక్రెయిన్ మరో వైపు రష్యాలోని పశ్చిమ కుర్క్స్ ప్రాంతంలోని అణు విద్యుత్తు కేంద్రంపై డ్రోన్లతో దాడి చేసింది.
ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్వైరును (Copper Wire) అపహరిస్తున్న ఇద్దరు అన్నదమ్ములతోపాటు వారి నుంచి విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశా�
మండలంలోని మమ్మాయిపల్లి గ్రామంలో గత రెండునెలల కిందట కురిసిన గాలివానకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయాయి. కానీ నేటికీ వాటి గురించి విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్