రేగుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాద్యాయులను ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయవద్దని విద్యార్థుల తల్లితండ్రులు, అల్ యూత్ అసోషియేషన్ సభ్యులు, గ్రామస్తులు సమిష్టిగా పాఠశాల ఆవరణలో గురువారం
తెలంగాణలో ఆరుగురు నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేస్తున్న జే రంజన్ రతన్కుమార్ను సైబరాబాద్�
తెలంగాణ హైకోర్టు తాతాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ సహా దేశంలోని 11 రాష్ర్టాల హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 21 మందిని బదిలీచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నది.
Jains protest | జైన దేవాలయం కూల్చివేతపై జైనులు నిరసన తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ తమ ఆలయాన్ని కూల్చివేశారని మండిపడ్డారు.
సుంకిశాల ఘటనలో నిర్లక్ష్యం వహించారంటూ అప్పటికప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్పై వేటు వేసి ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేసిన ప్రభుత్వం.. 20 రోజుల క్రితం అంటే బదిలీ వేటు వేసిన మూడు నెలలకే కీలకమై�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఉద్యోగులను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ బదిలీ చేశారు.అర్ధరాత్రి దాటిన అనంతరం బదిలీకు సంబంధించిన ఉత్తర్వులు రావడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యరు.
ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన శాలిగౌరారం ఎస్ఐపై బదిలీవేటు పడింది. ఎస్ఐ ప్రవీణ్ను (SI Praveen) వీఆర్కు అటాచ్ చేస్తూ నల్లగొండ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. ఆయన స్థానంలో నూతన ఎస్
YS Jagan | ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చెందిన హైదరాబాద్లోని నివాసం వద్ద అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు శనివారం తొలగించారు. అయితే, అక్రమ కట్టడాల తొలగింపులో ఆదివారం కీలక పరిమాణం చోటు చేసుకున్న�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లను బదిలీ చేశారు. ఈ మేరకు భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్, వనపర్తి కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలమూరు కలెక్టర్గా జగిత్యాల కలెక్టర్గా ఉన్న జి.రవి, వనపర్తి కలెక్టర్గా పాలమూరు అడిషినల్ క�
రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నవీన్ మిట్టల్ నియమితులయ్యా రు. ఇంటర్ విద్య, కళాశాల విద్య కమిషనర్గా కొనసాగుతున్న ఆయనను రెవెన్యూ శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత�