Teachers Transferred Over Closeness | ఒక ఉపాధ్యాయుడు, గెస్ట్ టీచర్ కలిసి ప్రభుత్వ స్కూల్లో ‘అతి సాన్నిహిత్యం’గా మెలుగుతున్నారు. తరచుగా క్లాస్లను ముందుగానే ముగించి వారిద్దరూ కలిసి సమయం గడుపుతున్నారు. ఆ స్కూల్ విద్యార్థుల
Imran Khan | పాకిస్తాన్ (pakistan)మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను( 73) ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్ నుండి తిరిగి అడియాలా జైలుకు (jail) తరలించినట్లు ఆయన పార్టీ 'పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్' (PTI) ప్రతినిధి ఒకరు తె
హైదరాబాద్ సిటీ సైబర్క్రైమ్ డీసీపీ అరవింద్బాబుపై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత కీలకమైన సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న సీని�
రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ)లో ఇటీవల ఆరోపణలు ఎదుర్కొన్న కీలక అధికారిపై బదిలీ వేటుపడింది. ఈ క్రమంలో ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్�
డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లను మాఫీ చేయడానికి లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింగరావుపై సిటీ పోలీసు కమిషనర్ సజ్జనార్ వేటు వేశారు. ఆయనను వెంటనే �
ఇరిగేషన్శాఖలో ఒకేసారి 106మందిని బదిలీ చేశారు. హైదరాబాద్ చీఫ్ ఇంజినీర్ టెరిటోరియల్ పరిధిలోని ఎస్ఈ మొదలు ఏఈఈ, ఏఈల వరకు అందరికీ స్థానచలనం కల్పించారు.
మతిస్థిమితం లేని ఇద్దరు మహిళలను శుక్రవారం హైదరాబాద్ టుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రమానికి తరలించినట్లు జిల్లా సంక్షేమ శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత తెలిపారు.
రేగుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాద్యాయులను ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయవద్దని విద్యార్థుల తల్లితండ్రులు, అల్ యూత్ అసోషియేషన్ సభ్యులు, గ్రామస్తులు సమిష్టిగా పాఠశాల ఆవరణలో గురువారం
తెలంగాణలో ఆరుగురు నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేస్తున్న జే రంజన్ రతన్కుమార్ను సైబరాబాద్�
తెలంగాణ హైకోర్టు తాతాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ సహా దేశంలోని 11 రాష్ర్టాల హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 21 మందిని బదిలీచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నది.
Jains protest | జైన దేవాలయం కూల్చివేతపై జైనులు నిరసన తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ తమ ఆలయాన్ని కూల్చివేశారని మండిపడ్డారు.