Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సంబరాల వేళ.. ఫ్రాన్స్ రైల్వే వ్యవస్థపై దాడి జరిగింది. కొందరు దుండగులు.. పారిస్కు వెళ్లే రైల్వే లైన్లను ధ్వంసం చేశారు. మూడు రూట్లలో లైన్లు ధ్వంసం అయినట్లు తెల�
జిల్లాలో గుట్కా దందా జోరుగా సాగుతున్నది. కొందరు వ్యాపారులు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడికి తీసుకొచ్చి సొమ్ము చేసుకోవడం చర్చనీయాంశమవుతున్నది.
ముంబైలోని లోకల్ రైళ్లలో ప్రయాణికులు జంతువుల మాదిరిగా ప్రయాణిస్తుండటం సిగ్గుచేటు అని ఓ పిల్పై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ చాలా తీవ్రమైన సమస్యను లేవనెత్తారని, దీన
Old Man Murders Woman | అత్యాచారాన్ని అడ్డుకున్న మహిళను వృద్ధుడు హత్య చేశాడు. మృతదేహాన్ని రెండు భాగాలుగా నరికాడు. వాటిని రెండు రైళ్లలో పడేశాడు. దర్యాప్తు జరిపిన రైల్వే పోలీసులు చివరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
General Class Coaches | సాధారణ ప్రయాణికులకు ఊరట కలగనున్నది. రైళ్లలో జనరల్ కోచ్ల సంఖ్య నాలుగుకు పెరుగనున్నాయి. స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్లలో విపరీతమైన రద్దీపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మెయిల్, ఎక్�
Trains | హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రేపు, ఎల్లుండి (మే 25, 26) పలు ఎంఎంటీఎస్ సర్వీసులను, నాలుగు డెమూ సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్�
farmers protest | పంజాబ్లో రైతుల నిరసన నాల్గవ రోజుకు చేరింది. శనివారం కూడా పాటియాలా జిల్లాలోని శంభు రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై రైతులు బైఠాయించారు. ఈ నేపథ్యంలో అంబాలా-అమృత్సర్ మార్గంలో 54 రైళ్లను రద్దు చేసినట�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో బెలగావి-భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ మంగళవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి మే 1 వరకు ఈ ప్రత్యేక రైళ్�
రైల్వే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్ల సంఖ్య ఏడాది దాటినా అంతంత మాత్రంగానే ఉన్నది. ఏటా 100 వందేభారత్ రైళ్లను ప్రారంభిస్�