trains halt for Nitish's convoy | సీఎం కాన్వాయ్ వెళ్లేందుకు రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే గేటు చాలా సేపు తెరిచి ఉంచారు. దీంతో పలు రైళ్లు గంటకుపైగా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
train delay triggers protest | సుమారు 9 కిలోమీటర్ల దూరంలోని రైల్వే స్టేషన్కు చేరడానికి ప్యాసింజర్ రైలుకు రెండున్నర గంటల సమయం పట్టింది. మధ్యలో ఆ రైలు సిగ్నల్స్ వద్ద ఆరుసార్లు ఆగింది. ఈ నేపథ్యంలో రైల్వే కొత్తగా ఏర్పాటు చే�
క్రిస్మస్, సంక్రాంతి వరుస పండుగల నేపథ్యంలో ముఖ్య పట్టణాల నుంచి సొంతూర్లకు బయల్దేరే ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. కొందరు ముందుగానే రిజర్వేషన్లు చేసుకున్నా, జనరల్ బోగీల్లో ప్రయాణించే వా�
కాలుష్య కాసారంగా మారిన ఢిల్లీలో దట్టమైన పొగమంచు (Dense Fog) కమ్మేసింది. ఎదురుగా ఉన్నవారు కూడా కనిపించని (Visibility) పరిస్థితి ఏర్పడింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి కూడా బయటకు రాలేకపోతున్నారు.
దక్షిణ మధ్య రైల్వే లోని కాజీపేట-సిర్పూర్ కాగజ్నగర్ సెక్షన్ లోని కొలనూరు రైల్వే స్టేషన్ లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని రైల్వే ఉన్నతాధికారులకు బుధవారం వినతి పత్రం అందజేశారు.
రైలులోని ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి ప్రింటెడ్ బ్లాంకెట్ కవర్లను అందజేసే పైలట్ ప్రాజెక్టును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రారంభించారు.
రాష్ట్రంలో బతుకమ్మ, దసరా పండగ సందర్భంగా తమ సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు నగరానికి తిరుగు ప్రయాణాలను మొదలు పెట్టారు. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సరిపడా రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్�
తోడు దొంగల విడుదల కోసం రైళ్లలో చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 3 లక్షల విలువ చేసే 35 గ్రాముల బంగార�
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైళ్లల్లో ప్రయాణం చేస్తున్న వారి వద్ద నుండి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి వెల్లడించారు.
VC Sajjanar | సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత రకరకాల స్టంట్లకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ స్టంట్లతో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో 30 రైళ్లను రద్దు చేసినట్టు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట-విజయవాడ సెక్షన్ మధ్యలోని ఖమ్మంలో జరుగుతున్న రైల్వే నిర్వహణ పనులుతో ఆ మార్గంలో తిరిగే పలు రైళ్ల�
సంక్రాంతి పండుగ నేపథ్యం లో హైదరాబాద్లో ఉంటున్న కుటుంబా లు సొంతూళ్లకు బయల్దేరాయి. ప్రధానం గా ఏపీకి వెళ్లే ప్రయాణికులతో రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి.