తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లను జారీ చేస్తున్నది. మరికొన్నింటికి ప్రాథమిక పరీక్షల నిర్వహణ కూడా పూర్తి చేసింది. అయితే ఏండ్లుగా సర్కారు కొలువు సాధ
విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను విద్యాశాఖ అందించనున్నది. మేడ్చల
పాఠశాల విద్యాశాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రాథమికస్థాయి విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను సాధించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన తొలిమెట్టు ఈ నె
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నది. అందులో భాగంగానే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించేందుకు చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా గురుకులాలు, ఆదర్శ పాఠశాలలను ఏర్పా టు �
కరాటే (మార్షల్ ఆర్ట్స్) శిక్షణ ముసుగులో విద్రోహ కుట్రలకు పాల్పడుతున్న ముగ్గురిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిషేధిత సిమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా)లో పనిచేసిన కొందరితో �
తెలంగాణ షీ టీమ్స్ మోడల్ను పశ్చిమ బెంగాల్ ఆదర్శంగా తీసుకుంది. అక్కడి మహిళల భద్రతకు మన షీ టీమ్స్ అనుసరిస్తున్న విధానాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపించింది. ఈ నేపథ్యంలో డార్జిలింగ్కు చెందిన మహిళా ప�
ప్రభుత్వం ఇటీవల ఎంపిక చేసిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ (ఏపీపీ) కు సోమవారం నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీలో ఇస్తున్న శిక్షణ తరగతులను తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్త ప్రార
ఉన్నత చదువు చదివిన ఆ మహిళ వివాహానంతరం గృహిణిగా ఇంటికి పరిమితమైంది కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు కావడంతో తాను సైతం భర్తకు చేదోడు వాదోడుగా నిలువాలని, అందుకు ఉద్యోగమే ఏకైక మార్గమని భా
దేశంలోని యువ న్యాయవాదులను ప్రోత్సహించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నడుం బిగించారు. ఆయన సూచనల మేరకు హైదరాబాద్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎ�
గ్రామీణ యువతకు ఏదో విధంగా సహకరించి ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగం పొందేలా చేయాలనే హుస్నాబాద్ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ లక్ష్యం యువతీ యువకులకు వరంగా మారింది. నియోజకవర్గంలో డిగ్రీ, పీజీలు పూర్తి చేస
బంజారాహిల్స్ : పోలీసు ఉద్యోగాల నియామకాల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉద్యోగాలు సంపాదించు కోవాలనుకుంటున్న ఔత్సాహికులకు పోలీసుశాఖ ఉచితంగా శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది. వెస్ట్ జోన్ పరిధిలో మొత్
పంటల సాగుపై ప్రత్యేక డాక్యుమెంటరీ ఫిల్మ్ను రూపొందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనితోపాటు ప్రత్యేకంగా పుస్తకాన్ని కూడా ముద్రించనున్నది. ఇప్పటికే తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ అధికారు