రండి.. వచ్చి చూడండి. చూసి నేర్చుకోండి. కత్తిరించడం కష్టం కాదు. నేర్చుకుంటే రానిది లేదు. కుట్టు మెషీన్ మీద కాలు పెట్టండి. మీ కాళ్ల మీద మీరు నిలబడండి. పైసలు సంపాదించండి. పదింతలు సంతోషంగా జీవించండి.. అంటూ పేదిం�
టీఎస్ఆర్టీసీ సంస్థ అభివృద్ధి, రక్షణలో నూతన కానిస్టేబుళ్లు తమ కర్తవ్యాన్ని విస్మరించవద్దని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన 166 మంది ఆర్టీసీ కానిస్టేబు�
వయస్సుతో సంబంధం లేకుండా (హార్ట్ ఎటాక్) గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయి మృతి చెందారని ప్రతి రోజూ వింటున్నాం.. ఆ సమ యంలో ఆ వ్యక్తికి సరైన పద్ధతిలో సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చని ఆదిలాబాద్ క�
గ్రామ అభివృద్ధి ప్రణాళిక పకడ్బందీగా రూపొందించాలని జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కరీంనగర్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం కరీంనగర్, తిమ్మాపూర్, కొత్త�
నిరుద్యోగ యువతీ యువకులకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సెట్విన్ కేంద్రం ఎంతో దోహదపడుతున్నది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వే�
ఉద్యోగ విరమణ పొందినా 67 ఏండ్ల వయస్సులోనూ విశ్రాంతి తీసుకోకుండా శిక్షణ ఇస్తున్నాడు. క్రీడల్లో తనకున్న అపార అనుభవాన్ని రంగరించి నిరుద్యోగుల సేవలో తరిస్తున్నాడు. విద్యార్థులు, పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్�
తెలంగాణలో ట్రాన్స్జెండర్ల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ట్రాన్స్జెండర్లకు జ్యూట్ బ్యాగుల తయారీలో అందిస్తున్న ఉచిత శిక్షణ రెండో బ్యాచ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నది. ఈ మేరకు ఈ నెల 30న అభ్�
ధనుర్మాసం వచ్చింది మొదలు ప్రతి ఇంటి ముందూ ముచ్చటగా ముగ్గులు ప్రత్యక్షమవుతాయి. ముగ్గు పిండితో చుక్కల ముగ్గులూ, మెలికల ముగ్గులూ వేయడం ఒక ఎత్తయితే.. రంగులతో రంగోలీ ఆవిష్కరించడం మరో ఎత్తు. వెనకటితరంలో చిన్న�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తులపై ఆధారపడ్డ వారికి చేయూతనందిస్తున్నది. రుణాలతో పాటు సబ్సిడీపై యంత్రాలను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్�
మండలంలోని ఎల్లమ్మతండా గ్రామం చేనేత హస్తకళలకు వేదికగా మారింది. ఏ ఇంట్లో చూసినా గిరిజన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా చేతులతో మహిళలు వస్ర్తాలను నేస్తూ ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వారు న�
ప్రజలకు మరింత చేరువై వ్యాధుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు వైద్య సిబ్బందికి సూచించారు. షాద్నగర్ డివిజన్లోని అన్ని ప్రాథమిక కేంద్రాలలోని ఏఎన్ఎంలకు షాద
పోలీస్ స్టేషన్లు అంటేనే భయానక కేంద్రాలు అనే భావన చాలా మంది ప్రజల్లో గూడు కట్టుకొని ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ నానుడిని చెరిపేస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి శ్రీకారం చుట్టిం�
ఉద్యోగ సాధనలో సంకల్ప బలం ఉండాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఊకల్ కాకతీ య మెగా టెక్సటైల్ పార్కులో చల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఫిజికల్ ఈవెంట్స్ శ�